Australian Cricket Team
-
#Sports
PM Modi: ఇండియా- ఆస్ట్రేలియా మ్యాచ్ కు ప్రధాని మోదీ.. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ కూడా..!
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఈ నెలలో భారత్ (India)లో పర్యటించనుంది. ఈ జట్టు ఫిబ్రవరి 9న ప్రారంభమయ్యే నాలుగు మ్యాచ్ల బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్ను ఇక్కడ ఆడాల్సి ఉంది. సిరీస్లోని చివరి టెస్ట్ మ్యాచ్ అహ్మదాబాద్లో జరగనుంది. ఈ మ్యాచ్ను చూడటానికి ఇద్దరు ప్రత్యేక అతిథులు రానున్నారు.
Published Date - 06:55 AM, Fri - 3 February 23