Australia News
-
#India
Indians Die In Australia: నీట మునిగి నలుగురు భారతీయులు మృతి.. ఆస్ట్రేలియాలోని ఫిలిప్ దీవిలో ఘటన
ఆస్ట్రేలియాలో విక్టోరియాలోని ఫిలిప్ దీవిలో నీటిలో మునిగి నలుగురు భారతీయులు (Indians Die In Australia) మరణించారు. కాన్బెర్రాలోని భారత హైకమిషన్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.
Published Date - 11:15 AM, Thu - 25 January 24