Assult Case
-
#India
AAP : స్వాతి మలివాల్పై దాడి కేసు..నేడు కేజ్రీవాల్ తల్లిదండ్రులను ప్రశ్నించనున్న పోలిసులు
Kejriwal’s parents: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) నివాసంలో ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్(Bibhav Kumar) ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్(Swati Maliwal)పై దాడి చేశాడంటూ ఆరోపణ వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్వాతి ఫిర్యాదుతో ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బిభవ్ కుమార్ను కూడా అరెస్ట్ చేశారు. We’re now on WhatsApp. Click to Join. అయితే, ఈ […]
Published Date - 12:09 PM, Thu - 23 May 24