Ashwini Vaishnav
-
#Andhra Pradesh
Andhra Pradesh : ఏపీకి కేంద్రం శుభవార్త.. రూ. 765 కోట్ల పెట్టుబడులు.. యువతకు గుడ్ న్యూస్.!
ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్ పథకం కింద.. రూ. 5,532 కోట్లతో చేపట్టే ఏడు యూనిట్లలో.. ఒక యూనిట్ ఏపీకి రానున్నట్లు తెలిపారు. అందులో భాగంగా సైర్మా కంపెనీ ఏపీలో రూ.765 కోట్లతో మల్టీ లేయర్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు యూనిట్ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా దాదాపు వెయ్యి మందికి ఉద్యోగాలు లభిస్తాయని కేంద్రం తెలిపింది. మిగతా యూనిట్లు తమిళనాడు, మధ్యప్రదేశ్లో నెలకొల్పనున్నారు. ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త […]
Date : 28-10-2025 - 11:20 IST -
#India
Railway Tickets : రూ.100 రైల్వే టికెట్లో రూ.46 మేమే భరిస్తున్నాం : రైల్వే మంత్రి
అన్ని రకాల రైల్వే టికెట్లపై ఏటా రూ.56,993 కోట్ల రాయితీని కేంద్ర ప్రభుత్వం భరిస్తోందని రైల్వేశాఖ మంత్రి(Railway Tickets) అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
Date : 04-12-2024 - 2:57 IST -
#India
Parliament Sessions : నేడు పార్లమెంట్లో కీలక బిల్లులు, నివేదికలు
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు సంబంధించిన 'సిటిజన్స్ డేటా సెక్యూరిటీ అండ్ ప్రైవసీ'పై కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై స్టాండింగ్ కమిటీ 48వ నివేదికలో ఉన్న సిఫార్సుల అమలు స్థితికి సంబంధించి మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన చేయనున్నారు.
Date : 07-08-2024 - 11:41 IST -
#Andhra Pradesh
AP Train Accident: గతేడాది ఘోర రైలు ప్రమాదం.. కారణం చెప్పిన రైల్వే మంత్రి
గతేడాది అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం (AP Train Accident) జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు.
Date : 04-03-2024 - 10:57 IST -
#India
First 3D Building : దేశంలోనే తొలి 3D పోస్టాఫీసు ప్రారంభం.. వీడియో చూడండి
First 3D Building : సాధారణంగా ప్రింటర్ ద్వారా కాగితంపై ముద్రణ జరుగుతుంది.. కానీ ఆధునిక సాంకేతికతతో ప్రింటింగ్ టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించింది..
Date : 18-08-2023 - 1:03 IST