Ashes
-
#India
Subhas Chandra Bose : నేతాజీ అస్థికలు భారతదేశానికి రప్పించండి..ప్రధాని మోడీకి అనితా బోస్ భావోద్వేగ విజ్ఞప్తి
అనితా బోస్ ప్రధానమంత్రిని ప్రత్యక్షంగా కలిసే అవకాశాన్ని ఆశిస్తూ, తండ్రి అస్థికల అంశానికి తక్షణ పరిష్కారం కోరారు. జర్మనీలో నివసిస్తున్న అనితా బోస్ వయసు ప్రస్తుతం 82 సంవత్సరాలు. ఈ నేపథ్యంలో ఈ అంశం తక్షణ చర్యకు లోనవ్వాలని ఆమె అంటున్నారు. ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆమె చెప్పిన మాటలు హృదయాన్ని కదిలించేవిగా ఉన్నాయి.
Date : 29-08-2025 - 3:52 IST -
#Devotional
Holi: ఇక్కడ రంగులకు బదులు శవాల బూడిదతో హోలీ ఆడతారు
కాశీలోని మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్ వద్ద శివుడు ఆడే చిత్రమైన హోలి ఇది. కాశీలో జరిగే ఈ విచిత్రమైన, ప్రత్యేకమైన సంప్రదాయం గురించి ఇక్కడ తెలుసుకుందాం.
Date : 05-03-2023 - 8:00 IST -
#Speed News
Hyderabad: వార్నర్ ను అభినందిస్తూ సన్ రైజర్స్ ట్వీట్
ఆస్ట్రేలియా ఆటగాడు, మాజీ సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ గత ఐపీఎల్ సీజన్ లో పేలవ ఆటతీరుకు తోడు నాయకత్వ వైఫల్యాలతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో స్థానం కోల్పోవడం తెలిసిందే. టోర్నీ మధ్యలో అవమానకర పరిస్థితుల్లో వార్నర్ ను తప్పించారంటూ అప్పట్లో వ్యాఖ్యలు కూడా వినిపించాయి. అయితే, ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్ పై మూడో టెస్టులో నెగ్గి యాషెస్ ను నిలబెట్టుకున్న నేపథ్యంలో సన్ రైజర్స్ యాజమాన్యం వార్నర్ ను ఉద్దేశించి ట్వీట్ చేయడం […]
Date : 29-12-2021 - 3:02 IST -
#Speed News
Sports: రెండో టెస్టులోనూ ఆస్ట్రేలియా ఘనవిజయం
ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియా జట్టు వరుసగా రెండో టెస్టులోనూ ఘనవిజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్ ను 275 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది.
Date : 20-12-2021 - 4:29 IST