Arindam Bagchi
-
#Speed News
Modi government’s pressure : ఫలించిన మోదీ ప్రభుత్వం ఒత్తిడి. సింధు ఒప్పందం నోటీసుపై స్పందించిన పాకిస్తాన్.
సరిహద్దు నదుల నిర్వహణ కోసం 1960 నాటి సింధు జలాల (Modi government’s pressure) ఒప్పందాన్ని సవరించాలని కోరుతూ జనవరిలో పాకిస్థాన్ కు పంపిన నోటీసుకు సమాధానం లభించిందని మోదీ ప్రభుత్వం ధృవీకరించింది. విశేషమేమిటంటే, జమ్మూ కాశ్మీర్లోని కిషన్గంగా, రాట్లే జలవిద్యుత్ ప్రాజెక్టులపై పాకిస్తాన్ అభ్యంతరాలను అధిగమించడానికి పరస్పర అంగీకారయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనవలసిందిగా ప్రపంచ బ్యాంకు భారతదేశం, పాకిస్తాన్లను కోరింది. ఇదిలావుండగా, భారత్తో ఈ అంశంపై చర్చించేందుకు ఇస్లామాబాద్ పట్టుదలగా నిరాకరించడంతో ప్రభుత్వం నోటీసు ఇవ్వాల్సి వచ్చింది. […]
Published Date - 09:02 AM, Fri - 7 April 23 -
#Speed News
Russia Ukraine War: ఉక్రెయిన్లో భారత విద్యార్ధి మృతి…!
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ఆరో రోజు కూడా కొనసాగుతోంది, ఉక్రెయిన్లోని రెండో అతి పెద్ద నగరం ఖార్కివ్పై రష్యా సైనికులు బలగాలు జరిపిన క్షిపిణి దాడిలో భారత విద్యార్ధి నవీన్ మృతి చెందినట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చి ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నవీన్ తన అపార్ట్మెంట్ నుండి రైల్వే స్టేషన్ వైపు వెళుతుండగా దురదృష్టవశాత్తు క్షిపణి దాడిలో మరణించాడని పేర్కొన్నారు. కర్నాటకకు చెందిన నవీన్ […]
Published Date - 03:37 PM, Tue - 1 March 22