Aravalli
-
#India
ఆరావళి పర్వతాల పరిరక్షణపై ఆందోళన.. సుప్రీంకోర్టు తీర్పుతో 100 గ్రామాలపై ముప్పు!
100 మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్న పర్వతాలను మైనింగ్ కోసం అనుమతించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ నిర్ణయంతో ఆరావళి పర్వతాలను కాపాడుకోవాలంటూ ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు మొదలుపెట్టారు.
Date : 23-12-2025 - 8:33 IST