APEDB
-
#Andhra Pradesh
CM Chandrababu : ఈనెల 20న దావోస్కు చంద్రబాబు.. ఆయనతో పాటు
CM Chandrababu : ఈ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ప్రసిద్ధ సంస్థల CEOలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం, ఆర్థిక ప్రగతి సాధనకు అవసరమైన ప్రణాళికలను వివరించడం, అలాగే కొత్త వ్యాపార అవకాశాలను సృష్టించేందుకు చర్యలు చేపట్టనున్నారు.
Published Date - 10:02 AM, Mon - 13 January 25