Ap Tdp
-
#Andhra Pradesh
TDP : తెలుగుదేశం – జనసేన గెలుపు అన్ స్టాపబుల్ .. గుడివాడ ‘రా..కదలిరా’ బహిరంగ సభలో చంద్రబాబు
రాష్ట్రంలో టీడీపీ జనసేన గాలి వీస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. గుడివాడ నియోజకవర్గంలో రా.. కదలిరా
Date : 19-01-2024 - 7:20 IST -
#Andhra Pradesh
TDP : జగన్కు దోపిడీపై ఉన్న శ్రద్ధ పెట్టుబడులపై ఎందుకు లేదు..?
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి దోపిడీపై ఉన్న శ్రద్ధ రాష్ట్రానికి ఉపయోగపడే పనులు చేసే అలవాటు లేదని
Date : 18-01-2024 - 8:31 IST -
#Andhra Pradesh
TDP – JSP : చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ..!
ఏపీలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపులపై త్వరగతిని నిర్ణయం
Date : 14-01-2024 - 7:13 IST -
#Andhra Pradesh
TDP : వైసీపీ నేతలు మెక్కిందంతా కక్కిస్తాం.. తుని రా.. కదలి రా బహిరంగ సభలో నారా చంద్రబాబు నాయుడు
జగన్ సినిమా అయిపోయిందని మళ్లీ వైసీపీ జీవితంలో ఎప్పుడూ కూడా గెలిచే పరిస్దితి లేదని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా
Date : 11-01-2024 - 6:58 IST -
#Andhra Pradesh
TDP : రాయలసీమను సస్యశ్యామలం చేస్తా.. టీడీపీతోనే స్వర్ణయుగం – టీడీపీ అధినేత చంద్రబాబు
జగన్ తీసుకొచ్చిన రాతియుగం కావాలో.. టీడీపీతో స్వర్ణయుగం కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు
Date : 10-01-2024 - 6:19 IST -
#Andhra Pradesh
TDP : కర్నూల్ జిల్లా మంత్రాలయంలో నారా భువనేశ్వరి పర్యటన.. టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు ఆర్థికసాయం
టీడీపీ అధినేత నారా చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపానికి గురై చనిపోయిన కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించారు. బాధిత కుటుంబాలను అధైర్యపడొద్దు..మేమున్నామంటూ ధైర్యం చెప్పారు. కర్నూలుజిల్లా, మంత్రాలయం నియోజకవర్గంలో భువనేశ్వరి మూడు బాధిత కుటుంబాలను పరామర్శించారు. మొదటగా పెద్దకడబూరు మండలం, పెద్దకడబూరు గ్రామంలో హరిజన గోపాల్(45) చిత్రపటానికి నివాళులు అర్పించి, కుటుంబాన్ని పరామర్శించారు. గోపాల్ 30-09-2023న మృతిచెందారు. గోపాల్ భార్య జయశీలమ్మ, కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాధిత కుటుంబానికి రూ.3లక్షలు ఆర్థికసాయం అందించారు. అనంతరం కౌతాళం మండలం, […]
Date : 10-01-2024 - 6:07 IST -
#Andhra Pradesh
Allagadda TDP : నేడు ఆళ్లగడ్డలో చంద్రబాబు సభ.. ఏవీ సుబ్బారెడ్డి సభకు రావొద్దంటూ అఖిల ప్రియ అల్టిమేటం
ఆళ్లగడ్డ టీడీపీలో వర్గపోరు కొనసాగుతుంది. భూమా వర్సెస్ ఏవీ సుబ్బారెడ్డి వర్గీయుల మధ్య ఆధిపత్య పోరు రోజురోజుకి
Date : 09-01-2024 - 7:32 IST -
#Andhra Pradesh
Kesineni Sweatha : విజయవాడ మేయర్కి రాజీనామా లేఖ ఇచ్చిన కేశినేని శ్వేత.. లోకేష్ వల్లే తాము..?
విజయవాడ 11వ డివిజన్ టీడీపీ కార్పోరేటర్ కేశినేని శ్వేత రాజీనామా చేశారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మీకి తన రాజీనామా లేఖను
Date : 08-01-2024 - 2:08 IST -
#Andhra Pradesh
AP : ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సి. రామచంద్రయ్య.. జగన్ తో మనసు విప్పి మాట్లాడే అవకాశం..?
వైసీపీ నుంచి టీడీపీ లో చేరిన ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య వైసీపీపై హాట్ కామెంట్స్ చేశారు. సీఎం జగన్తో మనసు విప్పి
Date : 08-01-2024 - 11:32 IST -
#Andhra Pradesh
TDP : మూడు నెలల్లో అమరావతే రాజధాని.. ఇది తథ్యం : ఆచంట సభలో చంద్రబాబు
మరో మూడు నెలల్లో అమరావతే రాజధాని అని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఆచంట నియోజకవర్గంలో రా కదలిరా రా సభలో ఆయన ప్రసంగించారు. బాబాయి హత్యలో చెల్లిపై కేసు పెట్టడమే జగన్ విశ్వసనీయత అని.. మద్య నిషేధం అని చెప్పి.. మద్యంపై అప్పు తేవడమేనా విశ్వసనీయత అని ఆయన ప్రశ్నించారు. వైసీపీలో బూతు రత్నలకు, బూతు సామ్రాట్ లకు ఎమ్మెల్యే టిక్కెట్లు, మంత్రి పదవులు ఇస్తున్నారని తెలిపారు. 2014లో 15కి 15 అసెంబ్లీలు, 3కి […]
Date : 07-01-2024 - 10:12 IST -
#Andhra Pradesh
TDP : అరాచక ప్రభుత్వానికి ముంగింపు పలకాలి.. తిరువూరు సభలో చంద్రబాబు
నాలుగేళ్లలో రాష్ట్రం వెనుకబడిపోయిందని వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు తిరువూరు జిల్లాలో రా కదలి రా పేరుతో
Date : 07-01-2024 - 4:14 IST -
#Andhra Pradesh
Kesineni Nani : తిరువూరు సభలో కేశినేని నానికి ముందు వరుసలో సీటు.. ఎంపీ రియాక్షన్ ఇదే..?
టీడీపీ అధినేత చంద్రబాబు తిరువూరు సభపై ఎంపీ కేశినేని నాని స్పందించారు. తిరువూరు సభలో ఆయనకు ముందువరుసలో సీటు కేటాయించారు. సభలో అన్ని చోట్ల ఎంపీ ఫోటోలతో ఫ్లెక్సీలు కట్టారు. అయితే దీనిపై ఆయన స్పందిస్తూ.. ప్రోటోకాల్ పాటించామంటూ చెప్పుకోవడానికే సీటు, ఫ్లెక్సీలు వేయించారని ఆయన అన్నారు. రాజీనామాపై తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని తెలిపారు. ఇదే ప్రోటోకాల్ గతంలో ఎందకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. తన పార్టీ ఆఫీసులో జెండాలు తీసేశానని.. బోర్డులు మాత్రమే […]
Date : 07-01-2024 - 1:28 IST -
#Andhra Pradesh
TDP : నేడు తిరువూరులో చంద్రబాబు పర్యటన.. సభకు రావాలని ఎంపీ కేశినేని నానికి అధిష్టానం బుజ్జగింపులు
రా కదిలిరా పేరుతో చంద్రబాబు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. కనిగిరిలో తొలిసభతో జోష్ మీద ఉన్న టీడీపీ ఈ రోజు విజయవాడ పార్లమెంట్లోని తిరువూరు(ఎస్సీ) నియోజకవర్గంలో నిర్వహిస్తుంది.అధినేత చంద్రబాబు సభకు నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ అంతా సభకు తరలివెళ్తున్నారు. ఇటు పార్లమెంట్లోని అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు, నేతలు తరలివెళ్లనున్నారు. దాదాపుగా లక్ష మంది సభకు హాజరవుతారని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. తిరువూరు పట్టణం […]
Date : 07-01-2024 - 8:47 IST -
#Andhra Pradesh
Nara Lokesh: అంగన్వాడీల ఉద్యమానికి టీడీపీ పూర్తి మద్దతు: నారా లోకేశ్
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ లో సమ్మె చేస్తున్న అంగన్ వాడీలపై ప్రభుత్వం ఊహించని నిర్ణయం తీసుకుంది. అంగన్ వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగించింది. అంగన్ వాడీలను ఎమర్జెన్సీ సర్వీసులలోకి చేర్చి, ఆరు నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధమంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు శనివారం జీవో నెం.2 విడుదల చేసింది. అయితే ఈ వ్యవహరంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటు స్పందించిన విషయం తెలిసిందే. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత 26 […]
Date : 06-01-2024 - 8:31 IST -
#Andhra Pradesh
MP Kesineni Nani : టీడీపీ ఎంపీ కేశినేని సంచలన నిర్ణయం.. త్వరలో ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా
బెజవాడ రాజకీయాలు హాట్హాట్గా మారాయి. టీడీపీలో వర్గపోరు ముదిరి పార్టీకి రాజీనామాలు చేసే పరిస్థితికి వెళ్లిపోయింది. విజయవాడ ఎంపీగా రెండుసార్లు టీడీపీ నుంచి గెలిచిన కేశినేని నాని ఆ పార్టీని వీడుతున్నట్లు అధికారికంగా ఆయప సోషల్మీడియాలో తెలిపారు. చంద్రబాబునాయుడు తన అవసరం పార్టీకి లేదనప్పుడు తాను కూడా పార్టీలో కొనసాగే అవసరం లేదంటూ ట్వీట్ చేశారు. త్వరలో ఢిల్లీ వెల్లి లోక్సభ స్పీకర్ని కలిసి తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. అనంతరం పార్టీ ప్రాథమిక […]
Date : 06-01-2024 - 6:40 IST