Ap Politics
-
#Andhra Pradesh
AP Politics : జగన్ మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డి స్ట్రోక్ గట్టిగానే తలిగిందిగా..!
ఫలితాల్లో వైఎస్సార్సీపీ మరో భారీ విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉంది.
Date : 06-06-2024 - 9:15 IST -
#Andhra Pradesh
RK Roja : రోజా ఓటమి.. వైసీపీ నేతల సంబరం
నగరిలో రోజా ఓటమితో వైసీపీ లోని కొందరు స్థానిక నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. రోజా అక్రమాలు, అరాచకాలకు ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పారని నగరి మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ KJ శాంతి అన్నారు.
Date : 06-06-2024 - 10:33 IST -
#Andhra Pradesh
YS Sharmila Wishes: చంద్రబాబు, పవన్ కల్యాణ్లకు శుభాకాంక్షలు తెలపిన వైఎస్ షర్మిల
YS Sharmila Wishes: ఏపీలో కొత్తగా ఏర్పాటైన టీడీపీ కూటమి ప్రభుత్వానికి ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila Wishes).. చంద్రబాబు, పవన్ కల్యాణ్కు ప్రత్యేక విషెస్ తెలిపారు. జూన్ 4వ తేదీన జరిగిన ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభుత్వం జోరు చూపింది. కూటమిలో ఉన్న టీడీపీ 135 స్థానాల్లో విజయం సాధించగా.. జనసేన 21 స్థానాల్లో, బీజేపీ 8 స్థానాల్లో ఘన విజయం […]
Date : 05-06-2024 - 12:16 IST -
#Andhra Pradesh
AP Exit Polls : చంద్రబాబు, పవన్, జగన్లపై ఎగ్జిట్ పోల్స్ జోస్యం ఇదే
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపైనే ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే.. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుంది.
Date : 02-06-2024 - 5:22 IST -
#Andhra Pradesh
AP Politics : వైసీపీ గెలవాలని బీఆర్ఎస్ కోరుకుంటోంది.. కానీ..!
ఏపీలో ఎన్నికల ఫలితాలకు ఇంకా వారం రోజులు మిగిలి ఉంది.
Date : 29-05-2024 - 2:20 IST -
#Andhra Pradesh
Result Day : ఎలక్షన్ కౌంటింగ్ డే.. ఏపీలో హోటళ్లు, విమానాలు హౌస్ఫుల్.?
అధికార YSRCP , కూటమి ఎన్నికల కోసం దూకుడుగా ప్రచారం చేసింది , కష్టపడి పని చేయడం వల్ల రాష్ట్రంలో రికార్డు పోలింగ్ శాతం కనిపించింది.
Date : 29-05-2024 - 1:28 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : ఏపీ ఎన్డీయే ఛైర్మన్గా పవన్ కళ్యాణ్… అదేంటి?
ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడం దాదాపు ఖరారైనట్లే.. ఏపీలో ప్రజలు మొదలు.. సర్వేలు.. పోస్ట్ పోల్ సర్వేలు ఇలా ఒకటేమిటీ ఏదీ చూసినా టీడీపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని చెబుతున్నాయి.
Date : 25-05-2024 - 6:00 IST -
#Andhra Pradesh
YS Sharmila : జగన్తో షర్మిల మళ్లీ పోరాటం..!
ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైఎస్ షర్మిల తన సోదరుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నిత్యం దాడులు చేస్తూనే, అకృత్యాలను బయటపెడుతూనే ఉన్నారు.
Date : 25-05-2024 - 11:21 IST -
#Andhra Pradesh
Tammineni Sitaram : తమ్మినేని అహంకారమే ఆయనకు ముప్పుతెచ్చిందా..?
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పటికీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆముదాలవలస నియోజకవర్గాన్ని పట్టించుకోని ఆయన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. ప్రకటనలు చేయడంలో అతని వైఖరి , అహంకారం అతన్ని మరింత ఇబ్బందులకు గురిచేశాయి. సీతారాం ఆగ్రహం ఎన్నికలపై ప్రభావం చూపి వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ఓటేసేలా చేయడంతో ఆయన ఓటమి ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. స్పీకర్ వ్యవహారశైలికి అంతర్గత విభేదాలే నిదర్శనమని ఎన్డీయే కూటమి నేతలు ఈసారి ఎన్నికల్లో గెలవలేమన్న ధీమాతో […]
Date : 23-05-2024 - 1:07 IST -
#Andhra Pradesh
AP Polls : ఆ విషయం వైసీపీని భయపెడుతోందా..?
రాజకీయంలో ఎన్నికలు సర్వసాధారణం ఘట్టం. అయితే.. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు ఆధారంగా ప్రభుత్వం ఏర్పడుతుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే.. అధిక శాతంలో ఓటింగ్ జరిగితే..
Date : 23-05-2024 - 12:42 IST -
#Andhra Pradesh
Fact Check : ఏపీలో కులాల ఆధారిత ఓటరు జాబితా పుకార్లపై నిజమిదే..!
ఏపీలో ఈ నెల 13న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే.. జూన్ 4న ఎన్నికల ఓట్ల కౌంటింగ్ జరుగనుంది. అయితే.. ఇప్పటికే ఏపీలో టీడీపీ కూటమి గెలుపు ఖరారైనట్లు సర్వేలు చెబుతున్నాయి.
Date : 22-05-2024 - 11:08 IST -
#Andhra Pradesh
Vanga Geetha : చిరు అభిమానినే.. వంగ గీత మాటల వెనుక రహస్యం ఏంటో..?
ఈ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసినందున అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి.
Date : 20-05-2024 - 6:25 IST -
#Andhra Pradesh
NTR : ఎన్టీఆర్కి విషెస్ చెప్పిన లోకేష్.. ఇప్పుడు వైసీపీ ఏం చెబుతుంది..?
తెలుగుదేశం పార్టీలో చిరకాలంగా వినిపిస్తున్న అంశం ఏమిటంటే.. ఆ పార్టీ నాయకత్వానికీ, జూనియర్ ఎన్టీఆర్కీ మధ్య పొడసూపడం.
Date : 20-05-2024 - 4:51 IST -
#Andhra Pradesh
AP Politics : ప్రశాంత్ కిషోర్ అంచనాలు వైసీపీలో గుబులు పెంచుతున్నాయా..?
2019 ఏపీ ఎన్నికల్లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎంత మేర వైసీపీ గెలుపు కృషి చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతో వైసీపీ అధికారంలోకి వచ్చింది.
Date : 19-05-2024 - 12:23 IST -
#Speed News
YSRCP: వైఎస్ఆర్సీపీ క్యాడర్కు జగన్, బొత్సలపై నమ్మకం పోయిందా..?
ఐపీఏసీతో భేటీ అనంతరం సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. 151 కంటే ఎక్కువ సీట్లు సాధించడంపై ఆయన చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని ఆయన సొంత కేడర్ కూడా గుర్తించింది.
Date : 19-05-2024 - 12:03 IST