Ap House Committee
-
#Andhra Pradesh
Pegasus Spyware: టీడీపీ ఇరుక్కుంటుందా..?
దేశంలో దుమారం రేపిన పెగాసస్ స్పైవేర్ అంశం ఇప్పుడు ఏపీలో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంపార్టీకి సమస్యగా మారింది. ఈ క్రమంలో పెగాసస్ వ్యవహారం పై నిగ్గు తేల్చేందుకు వైసీపీ ప్రభుత్వం హౌస్ కమిటీ ఏర్పాటు చేసింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ఆరోపణలతో ఇరుకునపడిన టీడీపీ ఇప్పుడు పాతివ్రత్యం నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2019లకు ముందు ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం పెగాసస్ […]
Published Date - 03:18 PM, Tue - 22 March 22