AP CM Jagan
-
#Andhra Pradesh
AP CM Jagan : జులై 13న వైజాగ్లో పర్యటించనున్న సీఎం జగన్.. వాహనమిత్ర చెక్కుల పంపిణీ
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం పర్యటన ఖరారైంది. ఈ నెల 13న ఆయన విశాఖపట్నంలో పర్యటించనున్నారు. 23వ తేదీ ఉదయం 10.30 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకోనున్నారు.
Published Date - 10:25 AM, Mon - 11 July 22 -
#Andhra Pradesh
Chandrababu On Jagan: జగన్ ది ‘యూజ్ అండ్ త్రో’ విధానం
వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు విరుచుకుపడ్డారు.
Published Date - 03:51 PM, Sat - 9 July 22 -
#Andhra Pradesh
Pm Modi AP Tour: గన్నవరంలో మోడీ.. ఘనస్వాగతం పలికిన జగన్
గన్నవరం ఎయిర్పోర్టుకు ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు.
Published Date - 11:00 AM, Mon - 4 July 22 -
#Andhra Pradesh
Ease of Doing: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో `ఏపీ టాప్`
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ 2020 ర్యాంకింగ్స్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది.
Published Date - 11:47 AM, Fri - 1 July 22 -
#Andhra Pradesh
YS Jagan Ex Gratia: ప్రమాద ఘటనపై జగన్ దిగ్భ్రాంతి.. బాధితులకు 10 లక్షల ఎక్స్ గ్రేషియా!
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద విద్యుత్ వైర్లు తాకి
Published Date - 12:04 PM, Thu - 30 June 22 -
#Andhra Pradesh
వాహన మిత్ర పథకం.. దరఖాస్తు చేస్తే వచ్చే నెలలోనే రూ.10 వేలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే రైతుల కోసం,మహిళల కోసం, విద్యార్థుల కోసం, ప్రజల కోసం ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.
Published Date - 04:00 PM, Sun - 26 June 22 -
#Andhra Pradesh
Jagan Govt: ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోలేదు.. తాము చేసిన అప్పులు తక్కువే అన్న జగన్ సర్కార్
ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయింది అన్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఏపీ సర్కార్ నానా తిప్పలూ పడుతోంది.
Published Date - 10:22 AM, Sat - 25 June 22 -
#Andhra Pradesh
Konaseema Renamed: కోనసీమపై ‘జగన్’ గెలుపు!
కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం నిర్ణయించింది.
Published Date - 03:57 PM, Fri - 24 June 22 -
#Andhra Pradesh
AP Cabinet Meeting : నేడు ఏపీ కేబినెట్ భేటీ… పలు కీలక ఆంశాలపై చర్చ
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన నేడు మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత మంత్రివర్గం రెండోసారి సమావేశం కానుంది. రాష్ట్రపతి నామినేషన్ సందర్భంగా ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతుగా ఢిల్లీకి వెళ్లేందుకు సీఎం జగన్ సిద్ధమవగా.. చివరి నిమిషంలో జగన్ తన ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకుని.. కేబినెట్ సమావేశం యధావిధిగా కొనసాగుతుందని మంత్రులకు సమాచారం అందించారు. అమ్మ ఒడి పథకం అమలుపై జూన్ 27న తల్లీబిడ్డల ఖాతాల్లోకి అందజేసే […]
Published Date - 10:19 AM, Fri - 24 June 22 -
#Andhra Pradesh
YSRCP : ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థికే వైసీపీ మద్దతు
అమరావతి: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన మద్దతును తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రాతినిధ్యానికి తాను ఎప్పుడూ ఇస్తున్న ప్రాధాన్యతకు అనుగుణంగానే ఇది వస్తుందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. గత మూడు సంవత్సరాల్లో సీఎం జగన్ ఈ వర్గాల అభ్యున్నతికి చాలా ప్రాముఖ్యతనిచ్చారు. మంత్రివర్గంలో వారికి మంచి ప్రాతినిధ్యం ఉండేలా చూసుకున్నారు. అయితే, గతంలో షెడ్యూల్ చేసిన […]
Published Date - 08:36 AM, Fri - 24 June 22 -
#Andhra Pradesh
YS Jagan: పారిస్ టూర్ కు సీఎం జగన్!
ఏపీ సీఎం జగన్ పారిస్ పర్యటన ఖరారైందని ముఖ్యమంత్రి అధికారులు తెలిపారు.
Published Date - 05:53 PM, Wed - 22 June 22 -
#Andhra Pradesh
Cm Jagan: జగన్ లైజనింగ్ తో విశాఖకు `ఇన్ఫోసిస్`
ఐటీ కంపెనీలను తీసుకురావడానికి ఏపీ సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు.
Published Date - 03:11 PM, Tue - 21 June 22 -
#Andhra Pradesh
AP CM : 10వ తరగతి రిజల్ట్స్ పై సీఎం జగన్ కీలక ప్రకటన..!!
ఏపీలోని పదవతరగతి పరీక్షా ఫలితాలపై సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లిలో వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రారంభించారు జగన్ . ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
Published Date - 01:23 PM, Tue - 14 June 22 -
#Andhra Pradesh
Chandrababu Letters: ‘ఏపీపీఎస్సీ’ ఇష్యూపై జగన్ కు బాబు లేఖ!
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఏపీ సీఎం జగన్ కు లేఖ రాశారు.
Published Date - 06:09 PM, Mon - 13 June 22 -
#Andhra Pradesh
TDP : ఆత్మకూరు ఉప ఎన్నికల్లో అందుకే పోటీ చేయడం లేదు – ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు మరణించిన స్థానాల్లో జరిగే ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకూడదనే ఉత్తమ సంప్రదాయాన్ని పాటిస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఇప్పుడు ఆత్మకూరు ఉప ఎన్నికల విషయంలో కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తోందని.. మరణించిన సభ్యుని కుటుంబీకులే ఉపఎన్నికల్లో పోటీ చేస్తే పోటీ నిలబెట్టకుండా ఎన్నికలకు దూరంగా ఉండే సంప్రదాయానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. 1999లో నల్గొండ జిల్లా, దేవరకొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే […]
Published Date - 02:15 PM, Mon - 13 June 22