AP Budget 2024
-
#Andhra Pradesh
AP Budget 2024: ఏపీ బడ్జెట్ పై వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఘాటు వ్యాఖ్యలు..
వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, ఏపీ బడ్జెట్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అనేక పథకాలు ప్రకటించినా, వాటికి బడ్జెట్లో సరైన నిధులు కేటాయించలేదని ఆరోపించారు. రైతులకు హామీ ఇచ్చిన రూ. 20 వేల బడ్జెట్లో కేవలం రూ. 5 వేల కోట్లు మాత్రమే కేటాయించారని, అలాగే ఇతర పథకాలకు నిధులు సరిపోలేదని ఆమె మండిపడ్డారు.
Published Date - 05:48 PM, Mon - 11 November 24 -
#Andhra Pradesh
AP Budget : నవంబర్ 22 వరకు అసెంబ్లీ సమావేశాలు: స్పీకర్ వెల్లడి
AP Budget : వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి రాకపోయినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు.
Published Date - 05:41 PM, Mon - 11 November 24 -
#Andhra Pradesh
AP Assembly Sessions : అసెంబ్లీ కి వెళ్ళే దమ్ము లేకపోతే వైసీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలి – షర్మిల
AP Assembly Sessions : ఎప్పటిలాగానే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్..అసెంబ్లీ కి రాకుండా ఇంట్లోనే టీవీ లలో బడ్జెట్ లైవ్ చూస్తుండడంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు వైస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసింది
Published Date - 12:38 PM, Mon - 11 November 24 -
#Andhra Pradesh
AP Assembly Sessions : నవంబర్ 11 నుండి ఏపీ బడ్జెట్ సమావేశాలు
AP Assembly sessions : ఏపీ ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలలు పూర్తయింది. అయితే ఇప్పటివరకు ఉన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఈ నెలాఖరుతో ముగియనుంది
Published Date - 12:30 PM, Sun - 3 November 24 -
#Andhra Pradesh
AP Budget 2024: నవంబర్ లో పూర్తి స్థాయి ఏపీ బడ్జెట్ సమావేశాలు
AP Budget 2024: ఏపీలో పూర్తిస్థాయి బడ్జెట్కి వేళయింది. మొదటిసారి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎన్నికల నేపథ్యంలో గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను సమర్పించింది. మొత్తం రూ.2 లక్షల 86 వేల 389 కోట్ల బడ్జెట్ను ఆ ప్రభుత్వం అందించినది, ఇందులో 2024 ఏప్రిల్ నుంచి జులై 31 వరకు నాలుగు నెలల కాలానికి 40 గ్రాంట్ల కింద 1 లక్షా 9 వేల 52.34 […]
Published Date - 03:00 PM, Mon - 21 October 24 -
#Andhra Pradesh
AP Budget Highlights : బుగ్గన చెప్పిన బడ్జెట్ పద్దు
అసెంబ్లీ లో ఏపీ సర్కార్ (AP Govt) మధ్యంతర బడ్జెట్ (Interim Budget)ని ప్రవేశ పెట్టింది. జూన్ వరకూ ప్రభుత్వం చేయబోయో ఖర్చులకు సంబంధించి రూ.2,86,389.27 కోట్ల బడ్జెట్ ను మంత్రి బుగ్గన ప్రవేశ పెట్టారు. రూ.2,30,110 కోట్ల రెవెన్యూ వ్యయం, రూ.30,530 కోట్ల మూలధన వ్యయంతో పద్దును ప్రతిపాదించారు. రూ.24,758 కోట్ల రెవెన్యూ లోటు, రూ.55,817 కోట్ల ద్రవ్యలోటును అంచనా వేశారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)లో 3.51 శాతం మేర ద్రవ్యలోటు, 1.56 శాతం […]
Published Date - 01:38 PM, Wed - 7 February 24