Anusuiya Uikey
-
#India
Manipur Violence : మణిపూర్లో హింసాత్మక ఘర్షణలకు స్వస్తి పలికేలా శాంతి కమిటి..
జూన్1న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) మణిపూర్లో పర్యటించారు. స్థానిక అధికారులు, నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా మణిపూర్ గవర్నర్(Governer) అనసూయా ఉయికే ఆధ్వర్యంలో శాంతి కమిటీ వేస్తామని తెలిపారు.
Published Date - 08:00 PM, Sat - 10 June 23