Andra Pradesh
-
#Andhra Pradesh
Viveka Murder Case: వివేకాను హత్య కేసులో ట్విస్ట్.. దస్తగిరి సంచలన నిజాలు!
అప్రూవర్ డ్రైవర్ దస్తగిరి మీడియా ముందుకొచ్చి పలు విషయాలను వెల్లడించడం హాట్ టాపిక్ గా మారింది.
Published Date - 04:50 PM, Tue - 18 April 23 -
#Andhra Pradesh
Somu Veerraju: ఏపీ ప్రభుత్వం మత మార్పిడులను ప్రోత్సహిస్తుంది: సోము వీర్రాజు
ఇటీవల ఏపీ ప్రభుత్వం దళిత క్రైస్తవులకు షెడ్యూల్డ్ కుల హోదా కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఏపీ బిజెపి చీఫ్ సోము వీర్రాజు రియాక్ట్ అవుతూ.. ప్రభుత్వం మత మార్పిడులను ప్రోత్సహిస్తుందని అన్నారు. దళిత క్రైస్తవులకు షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) హోదా కల్పించాలంటూ శాసనసభలో చేసిన తీర్మానాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రంగా ఖండించారు. సోమవారం విజయవాడలోని ధర్నా చౌక్లో తీర్మానానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన దీక్షకు నాయకత్వం వహించిన వీర్రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ […]
Published Date - 05:25 PM, Mon - 27 March 23 -
#Andhra Pradesh
BRS Alliance : బీఆర్ఎస్, వైసీపీ పొత్తు? కేసీఆర్ కు జై కొట్టిన సజ్జల!
ఒక వేళ బీఆర్ఎస్ తో పొత్తు ప్రస్తావన వస్తే జగన్మోహన్ రెడ్డి చర్చిస్తారని నర్మగర్భంగా పొత్తు(Alliance)కు సంకేతాలు ఇవ్వడం గమనార్హం.
Published Date - 05:22 PM, Mon - 12 December 22 -
#Andhra Pradesh
JC Prabhakar Reddy : ఈడీ ఎదుట హాజరైన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి
జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి శుక్రవారం ఈడీ ఎదుట హాజరయ్యారు...
Published Date - 06:41 AM, Sat - 8 October 22 -
#Andhra Pradesh
Trans woman Gang Raped: హిజ్రాపై గ్యాంగ్ రేప్!
ఓ హిజ్రాపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Published Date - 02:34 PM, Fri - 22 July 22 -
#Speed News
YS Jagan: ’బిర్లా గ్రూప్ కాస్టిక్ సోడా‘తో ఉపాధి అవకాశాలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బిర్లా గ్రూప్ కాస్టిక్ సోడా యూనిట్ను ప్రారంభించారు.
Published Date - 02:06 PM, Thu - 21 April 22 -
#Speed News
Acid: విజయవాడలో దారుణం.. వాటర్ బాటిల్ అడిగితే యాసిడ్ ఇచ్చి!
ఓ డిగ్రీ విద్యార్థి వాటర్ బాటిల్ కోసం షాపుకు వెళ్లగా వ్యాపారి వాటర్ బాటిల్కు బదులుగా యాసిడ్ బాటిల్ ఇచ్చాడు.
Published Date - 12:06 PM, Sun - 17 April 22 -
#Speed News
Climate: తెలుగు రాష్ట్రాల్లో కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు
తెలుగు రాష్ట్రాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పరిమితమవడంతో చలి తీవ్రత భారీగా పెరిగింది. విశాఖ ఏజెన్సీలో రెండేళ్ల తర్వాత కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పాడేరు, అరకులో 9 డిగ్రీలు, మినుములూరులో 8 డిగ్రీలు, చింతపల్లిలో 8.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. లంబసింగిలో జీరో డిగ్రీలు నమోదయ్యే అవకాశముందని వాతావరణశాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరుగుతోంది. మునుపెన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సాధారణం కన్నా నాలుగైదు డిగ్రీలు […]
Published Date - 10:10 AM, Wed - 22 December 21