Andhra Pradesh Temples
-
#Devotional
Simhachalam Chandanotsavam : నేడు సింహాద్రి అప్పన్న చందనోత్సవం
సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక చందనోత్సవం సోమవారం అంగరంగవైభవంగా ప్రారంభమైంది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే లభించే అప్పన్న నిజరూప దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో సింహగిరికి తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. సోమవారం తెల్లవారుజామున ఆలయ అనువంశిక ధర్మకర్త పి. అశోక్ గజపతిరాజు, ఆయన కుటుంబ సభ్యులు స్వామివారికి తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున […]
Date : 20-04-2026 - 10:14 IST -
#Andhra Pradesh
Kanipakam: కాణిపాకం ఆలయంలో అపచారం.. వినాయకునికి విరిగిన పాలతో అభిషేకం
Kanipakam: చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఓ దారుణమైన అపచారం చోటుచేసుకుంది.
Date : 10-07-2025 - 5:17 IST