Andhra Pradesh Secretariat Employees
-
#Andhra Pradesh
Village and Ward Secretariat employees : 27మంది గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ షాక్..!
చిత్తూరు జిల్లాలో కలెక్టర్ సుమిత్ కుమార్ గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిపై కన్నెర్ర చేశారు. అనధికారికంగా సెలవు పెట్టిన 27 మందిపై చర్యలకు ఆదేశించారు. మొత్తం 437 మంది హాజరు కావడం లేదని నివేదికలు అందాయి. మెడికల్ లీవులో ఉన్నవారిని బోర్డుకు పంపాలని, మిగిలినవారు వెంటనే విధుల్లో చేరాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. చిత్తూరు జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బందికి కలెక్టర్ సుమిత్ కుమార్ షాకిచ్చారు. అనధికారికంగా […]
Date : 18-11-2025 - 1:00 IST -
#Andhra Pradesh
AP : ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు
ఈ నిర్ణయంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులకు పని దినాలు సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ఉండబోతున్నాయి. వారాంతాల్లో శనివారం, ఆదివారం రోజులు సెలవులు కొనసాగుతాయి. అయితే పని రోజుల్లో ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు విధిగా హాజరుకావాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.
Date : 20-06-2025 - 7:07 IST