Andhra Pradesh Endowments Department
-
#Andhra Pradesh
APPSC: ఏపీపీఎస్సీ ద్వారా ఈవో పోస్టుల భర్తీ: దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తామని దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. కాణిపాక శ్రీవరసిద్ధి వినాయక స్వామి క్షేత్రంలో కొత్తగా నిర్మించిన వసతి గదుల్ని ప్రారంభించారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని మరో 116 ఆలయాలకు విస్తరిస్తామని అన్నారు. రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో ఖాళీగా ఉన్న 106 ఈవో పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఆలయాల్లో ఈవో పోస్టుల్ని భర్తీ చేస్తామని ప్రకటించారు దేవాదాశాఖ మంత్రి ఆనం […]
Date : 22-05-2026 - 3:22 IST -
#Andhra Pradesh
Kottu Satyanarayana : దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రెస్ మీట్.. మరిన్ని ఆలయాలు దేవాదాయ శాఖలోకి..
తాజాగా ధర్మ ప్రచారం కార్యక్రమంపై, దేవాదాయ శాఖ భూముల ఆక్రమణలపై దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ(Kottu Satyanarayana) ప్రెస్ మీట్ నిర్వహించారు.
Date : 22-08-2023 - 9:14 IST