Andhra Pradesh Employees
-
#Andhra Pradesh
Chalo Vijayawada:సెప్టెంబర్ 1న లక్ష మందితో ‘చలో విజయవాడ’
కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీలోని సీపీఎస్ ఉద్యోగులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టనున్నారు.
Published Date - 01:08 PM, Wed - 24 August 22 -
#Andhra Pradesh
Rs 800 Cr Missing: జగన్ సర్కార్ పై ప్రభుత్వ ఉద్యోగుల కేసు
జగన్ సర్కార్ పై కేసు పెట్టడానికి ప్రభుత్వం ఉద్యోగులు సిద్ధం కావడం సంచలనంగా మారింది.
Published Date - 03:00 PM, Wed - 29 June 22 -
#Andhra Pradesh
AP Employees: సీపీఎస్ రద్దుకు సెప్టెంబరు1న 4 లక్షల మందితో మార్చ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై రాష్ట్ర ఉద్యోగులు మండిపడుతున్నారు.కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) ను రద్దు చేసి పాత పెన్షన్ వ్యవస్థను పునరుద్ధరిస్తానని ఇచ్చిన మాటను జగన్ తప్పారని అంటున్నారు.
Published Date - 11:31 AM, Mon - 16 May 22 -
#Andhra Pradesh
AP Employees Tension: ఏపీలో పీఆర్సీపై జీవోలు ఏమయ్యాయి? రికవరీలకు ఆదేశాలు ఇవ్వలేదెందుకు?
ఏపీలో ఉద్యోగుల వెతలు ఇప్పటికీ తీరడం లేదు. పీఆర్సీ సమస్యలు కొలిక్కి రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
Published Date - 02:35 PM, Sun - 8 May 22 -
#Andhra Pradesh
Janasena Pawan Kalyan : పాపం పవన్.! దత్తపుత్రుడు..అద్దె పార్టీ!!
ఏపీలో ఇటీవల బాగా బర్నింగ్ అంశాలుగా గుడివాడ కాసినో (Gudiwada Casino) , ఉద్యోగుల సమ్మె,(Employees Chalo Vijayawada) జిల్లాల పెంపు, విజయవాడ కేంద్రంగా ఏర్పడే జిల్లాకు ఎన్టీఆర్ (NTR District)పేరు పెట్టడం, కనీసం మచిలీపట్నంకు అయినా వంగవీటి రంగా పేరుపెట్టాలని డిమాండ్, లైంగిక వేధింపులు తాళలేక విజయవాడలో బాలిక ఆత్మహత్య తదితరాలు ఉన్నాయి.
Published Date - 12:25 PM, Thu - 10 February 22 -
#Andhra Pradesh
Chalo Vijayawada: ‘చలో విజయవాడ’లో కోవర్ట్ లు
ఏపీ ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య 'చలో విజయవాడ' కార్యక్రమం టెన్షన్ క్రియేట్ చేస్తుంది. ఆ కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు ప్రకటించారు. కీలక లీడర్లను ముందస్తు అదుపులోకి తీసుకున్నారు.
Published Date - 07:06 PM, Wed - 2 February 22 -
#Andhra Pradesh
AP PRC: కొత్త పీఆర్సీ పై తగ్గేదెలే..!
ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు చెల్లించడానికి ప్రభుత్వం సిద్దం అయింది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. సకాలంలో జీతాలు చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
Published Date - 06:37 PM, Mon - 31 January 22 -
#Andhra Pradesh
YS Jagan Vs Sr NTR : ఎన్టీఆర్ ను మరిపించేలా జగన్
పీఆర్సీ విషయంలో స్వర్గీయ ఎన్టీఆర్ కూడా ఇప్పుడు జగన్ మాదిరిగా వ్యవహరించాడు. కానీ , చివరకు ఉద్యోగుల దెబ్బకు చందశాసనుడిగా పేరున్న ఎన్టీఆర్ ను మెట్టు దించారు.
Published Date - 12:28 PM, Tue - 25 January 22 -
#Andhra Pradesh
Undavalli Letter : ఉద్యోగులపై ‘ఉండవల్లి’ లేఖాస్త్రం
మాజీ ఎంపీ ఉండవల్లి ఉద్యోగ సంఘాల సమ్మె వ్యవహారంలోకి దూకాడు. ఆయన రాసిన లేఖ ఉద్యోగుల కళ్ళుతెరిపించేలా ఉంది.దాన్ని చదివిన ఉద్యోగులు ఫైర్ అవుతున్నారు. ఆయన లేఖ సారాంశం ఇదీ..
Published Date - 03:00 PM, Mon - 24 January 22 -
#Andhra Pradesh
PRC: పీఆర్సీ లో నిజం ఇదీ..! 25వేల కోట్ల లబ్ది మాటేంటి?
సీఎంగా జగన్ భాధ్యతను తీసుకున్న 30 రోజుల్లోనే 27 శాతం ఐఆర్ ప్రకటించాడు.కాంట్రాక్ట్ ఉద్యోగులందరి వేతనాలు పెంచారు ఆశావర్కర్లు,హోంగార్డులు,ఎంఎన్ఓల జీతాలు సచివాలయ ఉద్యోగులను పెద్ద సంఖ్యలో నియమించాడు.
Published Date - 07:47 PM, Fri - 21 January 22