Andhara Pradesh
-
#Andhra Pradesh
Heavy Floods : ప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద నీరు.. లంక గ్రామల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదికి వరద పెరుగుతుంది. దీంతో నదీ పరివాహ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా..
Date : 16-10-2022 - 10:50 IST -
#Andhra Pradesh
Daggubati Purandeshwari: మోడీ కేబినెట్లోకి దగ్గుబాటి పురందేశ్వరి?
NT రామారావు కుమార్తె, దగ్గుబాటి పురందేశ్వరి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారం కోల్పోయిన తర్వాత బిజెపిలో చేరారు.
Date : 10-09-2022 - 5:09 IST -
#Speed News
Pawan: కౌలు రైతు కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సాయం
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర శనివారం ఉదయం ప్రారంభమైంది.
Date : 23-04-2022 - 2:43 IST -
#Andhra Pradesh
Tadipatri Politics: జేసీ బ్రదర్కు ఎమ్మెల్యే పెద్దారెడ్డి కౌంటర్..!
ఆంధ్రప్రదేశ్లోని తాడిపత్రి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఓ వైపు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి , మరోవైపు మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి మధ్య రగడ కొనసాగుతుంది. తాడిపత్రిలో స్థానికంగా పట్టు కోసం నువ్వా నేనా అన్నట్టు ఈ ఇద్దరు నేతలు సై అంటే సై అనేలా పోటీపడుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరు నేతల మధ్య మాటల యుధ్ధం తీవ్రస్థాయికి చేరుకుంటుంది. మున్సిపల్ చైర్మన్ హోదాలో మున్సిపాలిటీలో పట్టు కోసం జేసీ ప్రభాకర్ రెడ్డి శతవిధాలా […]
Date : 31-03-2022 - 2:24 IST -
#Andhra Pradesh
Elephants: గజరాజుల భీభత్సం.. భారీగా పంట నష్టం!
అటవీ శాఖాధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. పలు పంటలను సాగు చేసే రైతులు జాగ్రత్త చర్యలు పాటిస్తున్నప్పటికీ ఏనుగుల బారి నుంచి తప్పించుకోలేకపోతున్నారు.
Date : 18-03-2022 - 11:33 IST -
#Speed News
AP Govt: ఏపీ వైద్య ఆరోగ్యశాఖలో పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ
వైద్య, ఆరోగ్య శాఖల్లో వైద్యులు, వైద్య, వైద్యేతర సిబ్బంది కొరతను తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే భారీ నియామకాలు చేపట్టి చేపడుతున్న సంగతి తెలిసిందే.
Date : 15-02-2022 - 12:04 IST -
#Speed News
AP Cases: ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు!
ఏపీలో కరోనా ప్రభావం చూపుతూనే ఉంది. గత వారంరోజుల పోలిస్తే తాజాగా నమోదవుతున్న కేసుల్లో చాలా వ్యత్యాసం ఉంది. వారంరోజుల క్రితం దాదాపు పది వేల కేసులు నమోదైతే.. గడిచిన 24 గంటల్లో 25,284 నమూనాలను పరీక్షించగా 5,879 మందికి పాజిటివ్గా నిర్ధరణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 22,76,370కి పెరిగింది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఆయా జిల్లాల్లో కరోనా వ్యాప్తి తగ్గేందుకు టీకా […]
Date : 31-01-2022 - 9:06 IST -
#Speed News
Andhra Pradesh: అధ్వానంగా ఉన్న రోడ్డులో టోల్ చార్జీలు సరికాదు- రోజా
చిత్తూరు జిల్లాలోని నగరి-పుత్తూరు జాతీయ రహదారి పరిస్థితి దారుణంగా ఉందని వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. ఇవాళ ఆమె విజయవాడలో రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబును కలిశారు. నగరి-పుత్తూరు జాతీయ రహదారి అధ్వానంగా ఉందని ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్నదని అటువంటి రోడ్డులో టోల్ చార్జీలు వసూలు చేయడం సరికాదని రోజా అన్నారు. తన నగరి నియోజకవర్గం పరిధిలోని తిరుపతి-చెన్నై జాతీయ రహదారికీ వెంటనే మరమ్మతులు చేపట్టాలని కూడా ఆమె […]
Date : 07-01-2022 - 3:19 IST