Amaravati Mahapadayatra
-
#Andhra Pradesh
Amaravathi : ద్వారకాతిరుమల వద్ద మహా పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు..!!
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో ఈ రోజు అమరావతి రైతుల మహాపాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు.
Published Date - 04:50 PM, Sun - 2 October 22 -
#Andhra Pradesh
Amaravati Farmers : ఎన్ని అడ్డంకులు సృష్టించినా మా పోరాటం ఆపేది లేదు – అమరావతి రైతులు
ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని రైతులు చేస్తున్న రెండో విడత మహాపాదయాత్ర నాలుగో రోజుకు చేరింది...
Published Date - 02:23 PM, Thu - 15 September 22 -
#Andhra Pradesh
Amaravati Farmers : ఢిల్లీలో అమరావతి రైతుల ఫైట్
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్లిన రోజే అమరావతి రాజధాని రైతులు కేంద్ర మంత్రులను కలిశారు. రాజధాని ప్రాంతంలో కేంద్ర తరపును కేటాయించిన సంస్థల నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని కేంద్ర మంత్రులుకు విజ్ఞప్తి చేశారు.
Published Date - 05:54 PM, Tue - 5 April 22 -
#Andhra Pradesh
Amaravati Protest : అమరావతి ఉద్యమం@800 డేస్
అమరావతి రైతుల ఉద్యమం 800వ రోజుకు చేరింది. ఆ సందర్భంగా చంద్రబాబునాయుడు, లోకేష్ రైతులకు సంపూర్ణ మద్ధతును ప్రకటించారు.
Published Date - 03:46 PM, Thu - 24 February 22 -
#Andhra Pradesh
Tirupathi Mahasabha : తిరుపతి ‘మహాసభ’ పదనిసలు
ఏపీలోని వామపక్షాలు, బీజేపీ, జనసేన పార్టీల వాలకం విచిత్రంగా ఉంది. తిరుపతిలో జరిగిన అమరావతి రైతుల మహాసభ వేదికను గమనిస్తే ఆయా పార్టీలోని అంతర్గత వ్యవహారం బయటపడుతోంది. ఆ సభను టీడీపీ నిర్వహించిదని వైసీపీ చెబుతోంది. కానీ, తెలుగుదేశం పార్టీకి చెందిన ఉత్తరాంధ్ర, రాయలసీమ నేతలు ఆ వేదిక మీద చాలా పలుచగా కనిపించడం ఒక ఎత్తు. ఇక వైసీపీ రెబల్ ఎంపీ ఆ సభకు హైలెట్ గా నిలిచాడు. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలోని అనైక్యత క్లియర్ గా కనిపించింది
Published Date - 02:14 PM, Sat - 18 December 21 -
#Andhra Pradesh
Amaravati : ‘రాజధాని’ సభల సందడి
మూడు రాజధానులు, ఏకైక రాజధాని అమరావతి నినాదాలకు తిరుపతి కేంద్ర బిందువుగా మారింది. పోటాపోటీగా ఈనెల 17, 18వ తేదీల్లో ఇరు వాదనలు వినిపిస్తున్న వాళ్లు సభలను నిర్వహిస్తున్నారు. ఆ మేరకు హైకోర్టు అనుమతి లభించింది. అమరావతి రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం యాత్రను తిరుమల శ్రీవారి దర్శనంతో ముగించారు.
Published Date - 03:32 PM, Thu - 16 December 21 -
#Andhra Pradesh
Amaravathi: ముగిసిన అమరావతి రైతుల మహాపాదయాత్ర
తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రేపటినుండి రైతుబంధు నిధులను పంపిణి చేస్తున్నట్టు ప్రకటించింది. యధావిధిగా ఎకరాకు 5000 చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జామకానున్నాయి. వీలైనంత త్వరగా రైతుల అకౌంట్లో డబ్బు జమ అయ్యేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు. ఈ పథకం కోసం దాదాపు 7,500 కోట్లను సర్దుబాటు చేసేందుకు ఆర్ధిక శాఖ అధికారులు కసరత్తు పూర్తి చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు డిసెంబరు 15 నుండి ఈ నెల […]
Published Date - 05:49 PM, Tue - 14 December 21 -
#Andhra Pradesh
Kotamreddy Sridhar Reddy : వైసీపీలో “కోటంరెడ్డి” కలకలం..జై అమరావతి నినాదం..!
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీథర్ రెడ్డి వైసీపీ విధానానికి వ్యతిరేకంగా నడిచాడు. అమరావతి రైతులకు సంఘీభావం తెలిపాడు.
Published Date - 01:17 PM, Mon - 29 November 21 -
#Andhra Pradesh
Amaravati Padayatra : రాష్ట్ర వ్యాప్తంగా మహా పాదయాత్ర షురూ
మహాపాద యాత్ర ను రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని అమరావతి పరిరక్షణ కమిటీ నిర్ణయించింది. ఆ మేరకు బ్లూ ప్రింట్ ను టూకీగా కమిటీ నేతలు వెల్లడించారు.
Published Date - 12:37 PM, Wed - 24 November 21 -
#Andhra Pradesh
Amaravati padayatra: మహాపాదయాత్రకు ఏ క్షణమైనా..బ్రేక్?
అమరావతి రైతులు చేస్తోన్న మహా పాదయాత్ర ఇప్పటి వరకు సాఫీగా సాగింది. ఎనిమిదో రోజు ప్రకాశం జిల్లా ఇంకొల్లు సమీపంలోకి చేరింది.
Published Date - 04:03 PM, Mon - 8 November 21