Alluri Sitarama Raju District
-
#Andhra Pradesh
Bus Accident : అల్లూరి(D)లో ఘోర బస్సు ప్రమాదం..15 మంది మృతి
Bus Accident : తెలుగు రాష్ట్రాల్లో ప్రతి రోజు ఎక్కడో ఓ చోట బస్సు ప్రమాదం అనే వార్త వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Sitarama Raju District) లో అత్యంత ఘోరమైన బస్సు ప్రమాదం చోటు చేసుకుంది
Date : 12-12-2025 - 8:00 IST -
#Andhra Pradesh
Encounter : ఈరోజు మరో ఎన్ కౌంటర్.. ఏడుగురు మావోలు హతం
Encounter : అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో ఈ ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో మరో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.
Date : 19-11-2025 - 10:16 IST -
#Andhra Pradesh
Maoists : మావోయిస్టుల మరో ఎదురు దెబ్బ .. ముగ్గురు కీలక నేతలు హతం
Maoists : అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో మంగళవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Date : 18-06-2025 - 12:37 IST -
#Andhra Pradesh
Adavi Thalli Bata : పవన్ ‘అడవితల్లి బాట’ తో గిరిజన డోలి కష్టాలు తీరబోతున్నాయా..?
Adavi Thalli Bata : దేశం అభివృద్ధిలో దూసుకెళ్తున్న..చంద్రుడి ఫై కాలు మోపి చరిత్రలో నిలిచిన..ఏపీ లో మాత్రం డోలిమోతలు తప్పడం లేదు. ప్రభుత్వాలు మారుతున్న..మీము ఇది చేసాం అది చేసాం అని గొప్పగా చెప్పుకొచ్చిన
Date : 07-04-2025 - 1:10 IST -
#Andhra Pradesh
Gummadi Sandhya Rani : 1/70 యాక్ట్ ను పరిరక్షిస్తాం.. ఆదివాసీ చట్టాలను అమలు చేస్తాం..
Gummadi Sandhya Rani : అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో 1/70 చట్ట పరిరక్షణను ప్రధాన డిమాండ్గా చేసుకుని ఆదివాసీ సంఘాలు, రాజకీయ పక్షాలు 48 గంటల నిరవధిక బంద్ ప్రారంభించాయి. ఈ బంద్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతు ప్రకటించగా, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి 1/70 చట్టాన్ని మార్చే ఎలాంటి ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.
Date : 11-02-2025 - 12:15 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : పవన్ పర్యటన తో మన్యం లో డోలిమోతలు తగ్గుతాయా..?
Pawan Kalyan : ఏజెన్సీలలో ఉన్నతాధికారులు వీటిపై ప్రత్యేక దృష్టి ఎందుకు సారించడం లేదు? డోలి ప్రయాణాలను నివారిస్తామని ప్రజా ప్రతినిధులు చెబుతున్న, అది వాస్తవ రూపం దాల్చడం లేదు.
Date : 21-12-2024 - 7:45 IST -
#Andhra Pradesh
Tribal People Facing Problems With Doli : గిరిజన ప్రాంతాల్లో ఆగని డోలీ మరణాలు ..
Tribal People : అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి(మ) గుమ్మా పంచాయతీలోని కర్రిగూడకు చెందిన సుక్రమ్మ డోలిలో ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించింది
Date : 14-11-2024 - 1:17 IST -
#Andhra Pradesh
AP : ఇంకా ఎన్నాళ్లు ఈ డోలిమోతలు..మమ్మల్ని పట్టించుకునే నాధుడే లేడా..?
ప్రాణం మీదకు వస్తే చాలు..డోలి కట్టి మోత మోస్తూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. ఇలా ఇప్పుడు కాదు ఎప్పటి నుండే ఇదే నడుస్తుంది. అర్ధరాత్రైనా..అపరాత్రైనా సరే నలుగురు తోడు తీసుకొని అరణ్యాలు దాటాల్సిందే
Date : 02-11-2023 - 7:37 IST