Aizawl
-
#India
Mizoram : అసెంబ్లీలో ‘యాచక నిషేధ బిల్లు 2025’కు ఆమోదం
ఈ బిల్లు ద్వారా కేవలం యాచకత్వాన్ని నిషేధించడమే కాదు, భిక్షాటన చేస్తున్న వారికి పునరావాసం కల్పించే అంశాన్నీ ప్రభుత్వం కీలకంగా పరిగణిస్తోంది. ఈ చట్టాన్ని తీసుకురావడానికి ప్రేరణగా మారింది సైరంగ్-సిహ్ము రైల్వే ప్రాజెక్టు.
Date : 28-08-2025 - 12:19 IST -
#Speed News
Stone Mine Landslide: విషాదం.. స్టోన్ క్వారీ కూలి పది మంది మృతి, ఎక్కడంటే..?
Stone Mine Landslide: తూర్పు రాష్ట్రమైన మిజోరంలో స్టోన్ క్వారీ కూలి (Stone Mine Landslide) పలువురు మృతి చెందారు. ఐజ్వాల్ నగరంలో భారీ వర్షాల కారణంగా స్టోన్ క్వారీ కూలి పది మంది కార్మికులు మృతిచెందారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షం సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తోంది. చాలా మంది కార్మికులు శిథిలాల కింద సమాధి అయ్యారు. సహాయక […]
Date : 28-05-2024 - 11:13 IST