Air India
-
#Business
Air India: మరో ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు..!
ఎయిర్లైన్ తరపున తెలిపిన వివరాల ప్రకారం.. అందరు ప్రయాణికులను విమానం నుంచి దించి, వారికి హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. “ఈ అనూహ్య ఆటంకం వల్ల మా ప్రయాణికులకు ఎదురైన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము. ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాము” అని వారు పేర్కొన్నారు.
Date : 22-06-2025 - 9:35 IST -
#Business
Air India Bomb Threat: బాంబ్ హెచ్చరికతో బర్మింగ్హామ్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం రియాద్కు మళ్లింపు
బాంబ్ హెచ్చరిక కారణంగా ఏర్పడిన అసౌకర్యానికి సంస్థ క్షమాపణలు చెప్పింది. ప్రయాణికుల గమ్యస్థానాలకు చేరడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
Date : 22-06-2025 - 7:06 IST -
#India
DGCA : విమాన ప్రమాదం ఘటన.. ఎయిరిండియాకు డీజీసీఏ కీలక ఆదేశాలు
ఈ ఘటనలో ప్రయాణికులు, భవనం లోపల ఉన్నవారు సహా 272 మంది విలువైన ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే రక్షణ సిబ్బంది, అగ్నిమాపక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి.
Date : 21-06-2025 - 1:33 IST -
#India
Air India : ఎయిరిండియాలో వరుస సమస్యలు.. 8 విమాన సర్వీసులు రద్దు
ఎయిరిండియాలో నిర్వహణ వ్యవస్థ లోపించిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీని ప్రభావంగా విమానాల ఆలస్యాలు, రద్దులు సాధారణమైపోతున్నాయి. తాజాగా శుక్రవారం (జూన్ 20) ఎయిరిండియా ఎనిమిది విమాన సర్వీసులను రద్దు చేసినట్లు అధికారికంగా ప్రకటించింది.
Date : 20-06-2025 - 11:25 IST -
#India
ఢిల్లీ, హైదరాబాద్ విమానాశ్రయాల నుంచి రెండు విమానాల అత్యవసర ల్యాండింగ్: సాంకేతిక లోపంతో ప్రయాణికులను సురక్షితంగా తిరిగివేసిన ఏయిర్లైన్లు
ఇటీవలి రోజులలో ఎయిర్ ఇండియాకు చెందిన అనేక అంతర్జాతీయ విమానాలు కూడా రద్దయ్యాయి. జూన్ 8న ఢిల్లీ-బాలి, టొరంటో-ఢిల్లీ, దుబాయ్-ఢిల్లీ విమానాలు రద్దయ్యాయి.
Date : 19-06-2025 - 11:50 IST -
#India
Air India : అహ్మదాబాద్ టు లండన్..మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య
AI-171 ఫ్లైట్ నంబర్ను ఎయిరిండియా రద్దు చేసి, దాని స్థానంలో AI-159 అనే కొత్త నంబరును ప్రవేశపెట్టింది. అయితే ఇప్పుడు అదే కొత్త నంబర్తో సంబంధం ఉన్న విమానంలో సాంకేతిక లోపం బయటపడటంతో, ప్రయాణికుల నమ్మకం పూర్తిగా దిగజారింది. జూన్ 17న, మంగళవారం మధ్యాహ్నం 1:10 గంటలకు అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరాల్సిన AI-159 బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానంలో టేకాఫ్కు ముందు తనిఖీల్లో సాంకేతిక లోపం గుర్తించారు.
Date : 17-06-2025 - 2:04 IST -
#Special
Air Travel : విమానం అంటేనే వణికిపోతున్నారు
Air Travel : ఎప్పుడు ఎక్కడ ఏ విమానం కూలిపోతుందో తెలియడం లేదు. మొన్నటికి మొన్న అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం (Ahmedabad Air India Plane Crash) ఇళ్ల మధ్యలో కూలిపిన ఘటన లో విమానంలో
Date : 17-06-2025 - 9:46 IST -
#Speed News
Air India Flight: ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు.. గంటల వ్యవధిలోనే ప్రాబ్లమ్స్!
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నుండి కోల్కతా మీదుగా ముంబైకి వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో మంగళవారం కోల్కతా విమానాశ్రయంలో ఆగిన సమయంలో ప్రయాణీకులను విమానం నుండి దిగమని కోరారు.
Date : 17-06-2025 - 7:53 IST -
#India
Air India Plane Crash : విమాన ప్రమాద బాధితులకు అదనంగా మరో రూ.25 లక్షలు
Air India Plane Crash : ఈ పరిహార నిర్ణయంతో, బాధితుల కుటుంబాలకు కొంత మానసిక స్థిరత్వం కలుగుతుందనే నమ్మకంతో ఎయిర్ ఇండియా ముందుకొచ్చింది
Date : 14-06-2025 - 8:16 IST -
#Speed News
Ahmedabad Plane Crash: ప్రమాదానికి ముందు ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవు: కేంద్రం
విమానయాన కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా తెలిపిన వివరాల ప్రకారం.. విమానం టేకాఫ్ అయిన తర్వాత కేవలం 650 అడుగుల ఎత్తు మాత్రమే సాధించింది. వెంటనే విమానం ఎత్తు కోల్పోవడం ప్రారంభించింది. పైలట్ మధ్యాహ్నం 1:39 గంటలకు ATCకి 'మే డే' కాల్ పంపాడు.
Date : 14-06-2025 - 5:10 IST -
#India
Ahmedabad Plane Crash : కేవలం ‘మేడే’ కాదు..! ఎయిర్ ఇండియా పైలట్ ATCకి పంపిన చివరి సందేశం ఇదే
Ahmedabad Plane Crash : అహ్మదాబాద్లో లండన్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనకు సంబంధించి ఇప్పుడు ఒక ప్రధాన సమాచారం వెలుగులోకి వచ్చింది.
Date : 14-06-2025 - 1:23 IST -
#India
Air India Ahmedabad Plane Crash : 274 కు చేరిన మృతుల సంఖ్య
Air India Ahmedabad Plane Crash : ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. విమాన ప్రమాదంపై కారణాలను తెలుసుకునేందుకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ హై లెవెల్ మల్టీ డిసిప్లినరీ కమిటీని ఏర్పాటు చేసింది.
Date : 14-06-2025 - 8:51 IST -
#Speed News
DGCA Orders: విమాన ప్రమాదం.. డీజీసీఏ కీలక నిర్ణయం, ఇకపై ఈ రూల్స్ పాటించాల్సిందే!
డీజీసీఏ టేకాఫ్కు ముందు అనేక కీలక సాంకేతిక తనిఖీలను నిర్వహించాలని ఆదేశించింది. డీజీసీఏ జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. టేకాఫ్కు ముందు ఇంధన పరామితుల పర్యవేక్షణ, సంబంధిత వ్యవస్థల తనిఖీ జరుగుతుంది.
Date : 13-06-2025 - 7:10 IST -
#India
Ahmedabad Plane Crash: విమాన శిథిలాల్లో దొరికిన కీలక క్లూ.. DVR
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి గుజరాత్ ATS (ఆంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్) పోలీసులు కీలక ఆధారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Date : 13-06-2025 - 5:33 IST -
#South
242 People Died: తీవ్ర విషాదం.. విమాన ప్రమాదంలో 242 మంది మృతి
ఈ ప్రమాదంలో ఒక్కరు కూడా బతికి ఉండే ఛాన్స్ లేదని అసోసియేషన్ ప్రెస్ (ఏపీ) అనే అంతర్జాతీయ సంస్థకు చెప్పారు. మృతుల్లో స్థానికులు కూడా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా విమానంలో సిబ్బంది, పైలట్లు సహా మొత్తం 242 మంది ఉన్నారు.
Date : 12-06-2025 - 5:55 IST