AI City Hyderabad
-
#Speed News
CM Revanth Reddy : తొలి ఏడాది వ్యవసాయ రుణమాఫీ, ఉపాధి కల్పనలో రికార్డ్ సృష్టించాం
CM Revanth Reddy : 21 వేల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం ద్వారా 25 లక్షల మంది రైతుల వ్యవసాయ రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కనీస మద్దతు ధర (ఎంఎస్పి) కంటే ఎక్కువగా ఉన్న చక్కటి రకం వరికి క్వింటాల్కు రూ.500 బోనస్ను కూడా ప్రభుత్వం చెల్లించింది. రైతులకు 24/7 ఉచిత విద్యుత్ను కూడా అందించింది.
Published Date - 04:28 PM, Sun - 8 December 24