Ahmedabad-Mumbai High-speed Train
-
#India
Bullet Train : దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ..కొత్త అప్డేట్ వెల్లడించిన రైల్వేమంత్రి
ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వీడియో రూపంలో పంచుకున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా భారత రైల్వే వ్యవస్థలో మరో విప్లవాత్మక మలుపు తిరుగనుంది. మొత్తం 508.17 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబడుతున్న ఈ కారిడార్ గుజరాత్లోని అహ్మదాబాద్నుండి మహారాష్ట్ర రాజధాని ముంబయి వరకు ప్రయాణాన్ని వేగవంతం చేయనుంది.
Published Date - 04:47 PM, Tue - 20 May 25