Agriculture News
-
#Andhra Pradesh
11th Indian Horticultural Congress 2025 : జాతీయ స్థాయిలో ఘనత సాధించిన రాజమండ్రి వాసి గురజాల సర్వేశ్వరరావు.!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమహేంద్రవరం నివాసి గురజాల సర్వేశ్వరరావు గారు జాతీయ స్థాయిలో మరో ఘనత సాధించారు. వ్యవసాయరంగంలో ముఖ్యంగా తోటల సాగులో వినూత్న పద్ధతులు, సాంకేతికతలను అవలంబించి ఇతర రైతులకు ఆదర్శంగా నిలిచిన ఆయనకు “LARS Farmer Award – 2025” పురస్కారం లభించింది. భారతీయ తోటల పరిశోధనా సంస్థ (ICAR-IIHR) ఆధ్వర్యంలో, బెంగళూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయం (UAS) లో నవంబర్ 6 నుండి 9 వరకు జరిగిన 11వ ఇండియన్ హార్టికల్చర్ కాంగ్రెస్ సందర్భంగా ఈ […]
Date : 13-11-2025 - 10:49 IST -
#Business
PM-KISAN 19th Installment: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్?
ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే రైతులు తప్పనిసరిగా ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా స్టేట్మెంట్, భూమి పత్రాలు, మొబైల్ నంబర్, ఆదాయ ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి.
Date : 08-01-2025 - 2:42 IST -
#Telangana
Telangana Government: గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. రైతు భరోసా రూ.12 వేలు!
ఇంకా మాట్లాడుతూ.. రేషన్ కార్డులు లేని వారికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జనవరి 26, 2025 నుంచి ఈ పథకాలు ప్రారంభమవుతాయన్నారు.
Date : 04-01-2025 - 9:36 IST -
#Speed News
PM Modi Govt: రైతులకు న్యూ ఇయర్ గిఫ్ట్ అందించిన కేంద్రం.. రూ. 1350కే ఎరువు బస్తా!
కేంద్రంలోని మోదీ ప్రభుత్వ కేబినెట్ (PM Modi Govt) సమావేశం కొత్త సంవత్సరం తొలిరోజు జరిగింది. ఈ సమావేశంలో రైతులకు సంబంధించి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
Date : 01-01-2025 - 5:52 IST -
#Business
PM-KISAN: నేడు అకౌంట్లోకి డబ్బులు.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అంటే ఏమిటి..?
రైతులు, వారి కుటుంబాలకు సహాయం అందించేందుకు పీఎం కిసాన్ యోజన ప్రారంభించారు. గతంలో ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం పేరుతో ప్రారంభించింది. దీని తర్వాత 1 ఫిబ్రవరి 2019న ఈ పథకం భారతదేశం మధ్యంతర కేంద్ర బడ్జెట్ 2019లో దేశవ్యాప్తంగా ప్రాజెక్ట్గా అమలు చేయబడింది.
Date : 05-10-2024 - 7:44 IST -
#Telangana
Palm Oil Farmers: పామాయిల్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి తుమ్మల
ప్రస్తుతం రాష్ట్రంలో 44,444 ఎకరాల పామ్ ఆయిల్ తోటల నుండి సాలీన 2.80 లక్షల టన్నుల ఆయిల్ పామ్ గెలల దిగుబడి రావడం జరుగుతుంది. ఈ ధరల పెరుగుదల వలన 9,366 మంది ఆయిల్ పామ్ రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు.
Date : 01-10-2024 - 4:04 IST -
#Business
PM-KISAN Yojana: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం.. 18వ విడత పొందాలంటే..?
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ప్రయోజనాలను పొందేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా ఈ-కేవైసీ ప్రక్రియను తప్పనిసరి చేసింది. దీనితో పాటు భూమి ధృవీకరణను కూడా పూర్తి చేయడం తప్పనిసరి.
Date : 10-09-2024 - 1:33 IST -
#Speed News
PM Kisan KYC: పీఎం కిసాన్ eKYC ఇప్పుడు ఫోన్ ద్వారా చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా..?
నవంబర్ 15, 2023న జార్ఖండ్ నుండి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan KYC) 15వ విడతను ప్రధాని మోదీ విడుదల చేశారు.
Date : 23-11-2023 - 1:36 IST -
#Speed News
Kisan Credit Card: సులువుగా కిసాన్ క్రెడిట్ కార్డు .. దరఖాస్తు చేసుకోండి ఇలా..!
రైతులకు ఆదాయం, ఆర్థిక ప్రయోజనాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. ఈ పథకాలలో ఒకటి కిసాన్ క్రెడిట్ కార్డ్ (Kisan Credit Card).
Date : 21-10-2023 - 11:46 IST -
#India
PM Kisan Mandhan Yojana: ఈ పథకం కింద రైతులకు ప్రతి నెలా 3 వేల రూపాయలు.. నమోదు చేసుకోండిలా..!
రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. ఈ పథకాలలో ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ఒకటి (PM Kisan Mandhan Yojana).
Date : 06-10-2023 - 10:50 IST -
#India
Vegetables : ఒకే మొక్క నుంచి మూడు రకాల కూరగాయలు.. పూర్తి వివరాలివే..!
ఇండియన్ వెజిటబుల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక మొక్క నుంచి మూడు కూరగాయలు (Vegetables) పండించడంపై పరిశోధనలు చేస్తోంది. ప్రాథమిక ఫలితాలు మెరుగ్గా వచ్చాయి.
Date : 02-10-2023 - 11:41 IST -
#India
Fertilizer Bags: ఎరువుల బస్తాలకు కొత్త డిజైన్.. ప్రధాని నరేంద్ర మోదీ బొమ్మ కూడా..!
ప్రభుత్వం కొత్త ఎరువుల సంచి (Fertilizer Bags)ని ప్రారంభించింది. ఈ కొత్త సంచి ద్వారా రైతులు కనీస రసాయన ఎరువులు వాడాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది.
Date : 19-08-2023 - 9:42 IST -
#India
Business Ideas: వ్యవసాయం చేసి లాభం పొందాలంటే నల్ల వరి సాగు చేయాల్సిందే.. మార్కెట్ లో కిలో నల్ల బియ్యం ధర ఎంతంటే..?
వ్యవసాయం నుండి లాభం పొందాలంటే మార్కెట్లో డిమాండ్ ఉన్న పంట సాగు చేసి, అమ్మితే మంచి ధర వచ్చే పంటను నాటాలని భారతీయ రైతులు తెలుసుకున్నారు.
Date : 23-06-2023 - 9:32 IST -
#India
PM Kisan Maandhan Yojana: కేవలం రూ. 200 పెట్టుబడి పెట్టండి.. ప్రతి నెలా రూ. 3000 పెన్షన్ పొందండిలా..!
ప్రభుత్వం ప్రధాన మంత్రి శ్రమ యోగి మంధన్ యోజన (PM Kisan Maandhan Yojana)ను అమలు చేస్తోంది. రైతులు మంధన్ యోజనలో నెలకు కొన్ని రూపాయలు పెట్టుబడి పెట్టాలి.
Date : 04-06-2023 - 8:30 IST -
#India
Food Grain Production: రికార్డు స్థాయిలో గోధుమలు, బియ్యం ఉత్పత్తి.. కానీ పప్పుధాన్యాలు దిగుమతి..!
దేశంలో గోధుమ పంట (Wheat Crop) సాగు జరుగుతోంది. రైతులు గోధుమలతో మార్కెట్కు చేరుకుంటున్నారు. దేశవ్యాప్తంగా గోధుమల సేకరణ వివరాలను కేంద్ర ప్రభుత్వం సేకరిస్తోంది. గత కొన్నేళ్లుగా గోధుమలు, వరి, ఇతర కూరగాయల పంటల (Food Grain Production) లెక్కలు తెరపైకి వచ్చాయి.
Date : 25-04-2023 - 12:45 IST