Agriculture Minister S Niranjan Reddy
-
#Telangana
CM KCR: సీఎం కేసీఆర్కు అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు
అఖిల భారతీయ రైతు సంఘం ప్రతి సంవత్సరం అందించే ప్రతిష్టాత్మక సర్ ఛోటూ రామ్ అవార్డు (Sir Chhotu Ram award)ను 2022 గాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) కు ప్రదానం చేశారు. కేసీఆర్ తరపున గురువారం ఈ అవార్డును వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి అందుకున్నారు.
Date : 06-01-2023 - 8:10 IST -
#Telangana
Rythu Bandhu: నేటి నుండి రైతుబంధు నగదు జమ.. 70.54 లక్షల మంది రైతులకు పంపిణీ ..!
రాష్ట్రంలోని రైతులకు తెలంగాణ సర్కారు శుభవార్త చెప్పింది. పదో విడత రైతుబంధు (Rythu Bandhu) పెట్టుబడి సాయాన్ని నేటి నుండి రైతులకు అందిచనుంది. ఒక్కో ఎకరానికి రూ.5 వేలు చొప్పున 70.54 లక్షల మందికి రూ.7676 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఏ ఒక్క రైతుకు నష్టం కలగకుండా అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నారు.
Date : 28-12-2022 - 8:25 IST -
#Speed News
Telangana Paddy: బీజేపీ మెడకు చుట్టుకుంటున్న తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం
తెలంగాణ ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం బీజేపీ మెడకు చుట్టుకుంటోందా? రాష్ట్రంలో టీఆర్ఎస్ ను ఇరకాటంలో పెట్టబోయి తానే ఇబ్బందుల్లో పడుతోందా? కేసీఆర్ + పీకే స్కెచ్ లో కూరుకుపోతోందా? ఒకటి కాదు రెండు కాదు.. చాలా ప్రశ్నలు.
Date : 25-03-2022 - 9:17 IST