Advocate K. Karun Sagar
-
#Andhra Pradesh
YS Jagan : వైఎస్ జగన్ పై హైదరాబాద్లో కేసు నమోదు
Hyderabad: హైకోర్టు న్యాయవాది కే.కరుణ్ సాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు వినియోగించినట్లు ల్యాబ్ టెస్ట్ రిపోర్టులలో నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.
Published Date - 06:49 PM, Sun - 22 September 24