Actor Venu
-
#Andhra Pradesh
CM Ramesh: 450 కోట్ల ఫోర్జరీ కేసులో బీజేపీ ఎంపీ సీఎం రమేష్
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు బీజేపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్కు ఊహించని షాక్ తగిలింది. పీసీఎల్ జాయింట్ వెంచర్ కంపెనీలో రూ.450 కోట్ల నిధుల దుర్వినియోగంపై సీఎం రమేష్పై ప్రముఖ టాలీవుడ్ హీరో వేణు ఫిర్యాదు చేశారు.
Date : 23-03-2024 - 11:21 IST