Aam Admi Party
-
#India
Swati Maliwal : దాడి ఘటనపై స్పందించిన ఎంపీ స్వాతి మాలీవాల్
Swati Maliwal: ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్(Swati Maliwal) ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(CM Arvind Kejriwal) నివాసంలో తన పై జరిగిన దాడి ఘటనపై స్పందించారు. ఆరోజు ఏం జరిగిందనేది పోలీసులకు స్పష్టంగా వివరించానని, పోలీసులు స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్నారని తెలిపారు. ఈ విషయంలో పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ‘దురదృష్టవశాత్తూ నాకు భయంకరమైన అనుభవం ఎదురైంది. ఈ విషయంలో నాకోసం ప్రార్థించిన వారికి […]
Date : 17-05-2024 - 11:05 IST -
#India
Gujarat Assembly Elections : నేడు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించనున్న ఈసీ
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీలను ఈరోజు (గురువారం) మధ్యాహ్నం ప్రకటించేందుకు భారత ఎన్నికల సంఘం...
Date : 03-11-2022 - 8:37 IST -
#Andhra Pradesh
Liquor Scam : `ఢిల్లీ లిక్కర్` కిక్- ఏపీ,తెలంగాణాల్లో మళ్లీ ఈడీ దాడులు!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని రాజకీయాన్ని వేడెక్కించింది. ఇటీవల ఎమ్మెల్సీ కవితకు సన్నిహితులుగా ఉండే వాళ్లు కంపెనీలు, ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించింది.
Date : 16-09-2022 - 1:06 IST -
#Telangana
Liquor Scam : కేసీఆర్ `క్లూ`! మనీల్యాండరింగ్ పై ఈ`ఢీ`!
ఈడీ, సీబీఐ, ఐటీ దాడులపై రెండు రోజుల క్రితం తెలంగాణ సీఎం కేసీఆర్ అప్రమత్తం అయ్యారు
Date : 06-09-2022 - 12:00 IST -
#India
Liquor Scam : `లిక్కర్ స్కామ్` సిసోడియాకు క్లీన్ చిట్
లిక్కర్ స్కామ్ లో ఆరోపణలకు ఎదుర్కొంటోన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా లాకర్లను సోదా చేసిన సీబీఐ అధికారులు ఏమీ దొరకలేదు.
Date : 30-08-2022 - 5:08 IST -
#India
BJYM Attacks Kejriwals House: సీఎం కేజ్రివాల్ హ్యత్యకు కుట్ర..?
దేశంలో ద కశ్మీర్ ఫైల్స్ మూవీ రగడ కొనసాగుతోంది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన కశ్మీర్ ఫైల్స్ మూవీ పై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కూడా కశ్మీర్ ఫైల్స్ చిత్రం పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కశ్మీర్ ఫైల్స్ మూవీకి టాక్స్ మినహాయింపు ఇవ్వాలని తాజాగా అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు కోరారు. దీనిపై స్పందించిన కేజ్రివాల్ […]
Date : 31-03-2022 - 12:26 IST -
#Telangana
Telangana AAP: లోక్ సత్తా, టీజేఎస్ కు ఆప్ గాలం
తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామిరెడ్డి గత కొన్నేళ్లుగా పార్టీని నడుపుతున్నప్పటికీ ప్రజల ఆదరణకు నోచుకోలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత చిన్నా చితక పార్టీలు చాలా ఆవిర్భవించినప్పటికీ కోదండరామిరెడ్డి పెట్టిన పార్టీ ప్రభావం చూపుతుందని భావించారు.
Date : 28-03-2022 - 11:41 IST