Brs
-
#Speed News
Pocharam Srinivas Reddy: కాంగ్రెస్లో చేరిన మాజీ స్పీకర్ పోచారం.. కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్!
Pocharam Srinivas Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని (Pocharam Srinivas Reddy) కలిసి కాంగ్రెస్లో చేరాల్సిందిగా ఆహ్వానించారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి ఆహ్వానించేందుకు కాంగ్రెస్ ‘ఆకర్ష్’ ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కూడా పాల్గొన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి కోరిక మేరకు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ […]
Date : 21-06-2024 - 12:05 IST -
#Telangana
Pocharam Srinivas Reddy : కాంగ్రెస్ లోకి పోచారం..?
మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లడం ప్రాధన్యత తెచ్చింది
Date : 21-06-2024 - 11:23 IST -
#Telangana
Telangana Power : కేసీఆర్ తొందరపాటు వల్ల రూ.81వేల కోట్ల అప్పు – కోదండరాం హాట్ కామెంట్స్
గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల వల్ల రూ.81 కోట్ల అప్పు అయ్యిందన్నారు ప్రొ. కోదండరాం
Date : 18-06-2024 - 3:23 IST -
#Telangana
MLA Harish Rao: అసత్య ప్రచారాలు మానుకోండి; హరీష్ సీరియస్ వార్నింగ్
బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు బీజేపీ పార్టీలో చేరుతున్నారా?, హరీష్ త్వరలో రేవంత్ ని కలిసి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నారా? గత కొంత కాలంగా ఇవే వార్తలు పలు మీడియా సంస్ధలు, డిజిటల్ సంస్థల్లో తెగ వైరల్ అవుతున్నాయి.
Date : 17-06-2024 - 8:21 IST -
#Speed News
BRS: దేశ వ్యాప్తంగా నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయి: గెల్లు శ్రీనివాస్
BRS: బిఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయని, నీట్ పేపర్ లీకేజీ కచ్చితంగా జరిగిందని, గుజరాత్ లో పేపర్లు అమ్ముకున్నారని మండిపడ్డారు. ప్రధానమంత్రి నీట్ పరీక్ష లీకేజీలపై ఎందుకు మాట్లాడటం లేదని, నీట్ వలన తెలంగాణ రాష్ట్రం నష్టపోయిందని, నీట్ రద్దుపై సీఎం రేవంత్ రెడ్డి తన వైఖరి స్పష్టం చేయాలని అన్నారు. నీట్ అక్రమాలపై రేవంత్ రెడ్డి కేంద్రాన్ని […]
Date : 16-06-2024 - 6:04 IST -
#Speed News
KCR : గజ్వేల్ పట్టణం “కేసీఆర్ తప్పిపోయాడు…” అంటూ పోస్టర్లు
వ్యంగ్య ట్విస్ట్లో గజ్వేల్ పట్టణం “కేసీఆర్ తప్పిపోయాడు...” అంటూ పోస్టర్లతో నిండిపోయింది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వరుసగా మూడు పర్యాయాలు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో తాను గైర్హాజరైనందుకు విమర్శలను ఎదుర్కొంటున్నందున ఇది వచ్చింది.
Date : 16-06-2024 - 11:15 IST -
#Telangana
Errabelli Dayakar Rao : కాంగ్రెస్ లోకి ఎర్రబెల్లి..క్లారిటీ వచ్చేసింది..!!
తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. తాను పార్టీ మారడం లేదని.. అదంతా తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు
Date : 14-06-2024 - 12:12 IST -
#Telangana
KCR : కేసీఆర్కు మరో ఈడీ ట్రబుల్..!
తెలంగాణలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన వెంటనే అనేక శాఖలు చురుగ్గా పని చేస్తున్నాయి.
Date : 13-06-2024 - 6:50 IST -
#Speed News
New MLCs : ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన ఇద్దరు నవీన్లు
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్), నవీన్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.
Date : 13-06-2024 - 12:30 IST -
#Speed News
KCR : ఆ వ్యవహారంలో కేసీఆర్ సహా 25 మందికి నోటీసులు.. 15కల్లా వివరణ ఇవ్వాలని ఆర్డర్
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు మరో షాక్ తగిలింది.
Date : 11-06-2024 - 2:14 IST -
#Andhra Pradesh
AP Phone Tapping: పెగాసస్తో లోకేష్ ఫోన్ ట్యాపింగ్
వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో .లోకేష్ ఫోన్లను ట్యాప్ చేసేందుకు పెగాసస్ను ఉపయోగించారా లేదా అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)ని నివేదిక కోరారు. లోకేష్ నాయుడు తాజాగా నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలను పంచుకున్నారు.
Date : 08-06-2024 - 6:34 IST -
#Telangana
Lok Sabha Results : బీజేపీను గెలిపించి బీఆర్ఎస్ నేతలు అవయవదానం చేసారు – సీఎం రేవంత్ రెడ్డి
7 సీట్లలో బీజేపీను గెలిపించి బీఆర్ఎస్ నేతలు అవయవదానం చేశారని, బీఆర్ఎస్ నుంచి బలహీన అభ్యర్థులను బరిలోకి దింపి బీజేపీ నేతల గెలుపు కోసం కేసీఆర్ కృషి చేశారని రేవంత్ ఆరోపించారు
Date : 05-06-2024 - 5:19 IST -
#Telangana
TS Results 2024: బీజేపీ విజయానికి బీఆర్ఎస్ కారణం: రేవంత్ రెడ్డి
ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకే బీఆర్ఎస్ బలహీన అభ్యర్థులను బరిలోకి దింపిందని అన్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు సహా బీఆర్ఎస్ నేతలు ఉద్దేశపూర్వకంగా ఓట్లను బీజేపీకి మళ్లించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
Date : 05-06-2024 - 2:50 IST -
#Speed News
TG LS Polls : తెలంగాణలో 7 స్థానాల్లో బీజేపీ ముందంజ..
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు గాను బీజేపీ ఏడింటిలో ముందస్తు ఆధిక్యంలో ఉండగా, అధికార కాంగ్రెస్ పార్టీ నాలుగు నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది. హైదరాబాద్ నియోజకవర్గంలో ఏఐఎంఐఎం ఆధిక్యంలో కొనసాగుతోంది.
Date : 04-06-2024 - 10:54 IST -
#Telangana
Kavitha : నేడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ముందుకు కవిత
Liquor Scam Case: మంద్యం పాలసీ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈరోజు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు(Delhi Rouse Avenue Court)లో హాజరుపర్చనున్నారు. జ్యుడీషియల్ కస్టడీ(Judicial Custody) ముగియనుండడంతో ఆమెను ఇవాళ కోర్టు ఎదుట హాజరు పరచనున్నారు. కవితతో పాటు మరో నలుగురిని నిందితులుగా పేర్కొంటూ రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ దాఖలు చేసిన, అనుబంధ చార్జిషీట్ను, ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకుంది. దీంతో కవితతో సహా నలుగురు నిందితులు కోర్టులో హాజరుకావాలంటూ రౌస్ […]
Date : 03-06-2024 - 10:24 IST