900 Crore
-
#Telangana
Nitin Gadkari : మూడు జిల్లాలకు జాతీయ రహదారితో కనెక్టివిటీ : కేంద్ర మంత్రి గడ్కరీ
‘రాష్ట్రాల మధ్య అనుసంధానం పెంపొందించేందుకు కేంద్రం కీలక ప్రాజెక్టులను చేపడుతోంది. క్లిష్ట భౌగోళిక ప్రాంతాల్లో సొరంగాలు, వంతెనల నిర్మాణాలను ప్రారంభించాం. జోజిలా పాస్ టన్నెల్ మాదిరిగా సాంకేతికంగా సవాలుతో కూడిన నిర్మాణాలను విజయవంతంగా అమలు చేస్తున్నాం.
Published Date - 02:02 PM, Mon - 5 May 25