85th Plenary
-
#India
Congress: నేడు 85వ ప్లీనరీ అజెండాను ప్రకటించనున్న కాంగ్రెస్
రాయ్పూర్లో ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం కానున్న కాంగ్రెస్ (Congress) 85వ ప్లీనరీ సమావేశానికి సంబంధించిన ఎజెండాను ఆదివారం ప్రకటించనుంది. సిడబ్ల్యుసి సభ్యులకు ఎన్నికలు జరుగుతాయని, సిడబ్ల్యుసిలో ఎక్కువ మంది సభ్యులకు స్థానం కల్పించేందుకు పార్టీ సవరణలు చేస్తుంది.
Published Date - 01:24 PM, Sun - 19 February 23