80 Seats
-
#India
Lok Sabha Elections: ఎన్నికల సన్నాహాల్లో బీజేపీ.. ఈ రాష్ట్రాల్లోని 80 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక
ఈసారి 400 సీట్లు దాటాలనే లక్ష్యంతో భాజపా ఎన్నికల సన్నాహానికి పదును పెట్టింది. దీనికి సంబంధించి దాదాపు 10 రాష్ట్రాల్లో ఎన్నికల సన్నాహాలను సమీక్షించేందుకు బుధవారం బీజేపీ కోర్ గ్రూప్ సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన సమావేశంలో హోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు.
Date : 28-02-2024 - 11:57 IST -
#Telangana
Telangana: తొమ్మిది జిల్లాలో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలుపు ఖాయం
రానున్న ఎన్నికల్లో గెలిచి మూడో సారి అధికారం చేపట్టడం ఖాయమన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ, హుజూర్నగర్ అభ్యర్థి ఉత్తమ్కుమార్రెడ్డి హేళన చేశారు. తెలంగాణలో 80 సీట్లకు
Date : 23-11-2023 - 1:29 IST