7th Pay Commission
-
#Business
DA Hike: డియర్నెస్ అలవెన్స్ పెంపు.. ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త!
త్వరలో డీఏ పెంపుపై ప్రభుత్వం ప్రకటించబోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Date : 17-03-2025 - 3:35 IST -
#Business
Gratuity Cap Increased: లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త! గ్రాట్యుటీ పరిమితి రూ.25 లక్షలకు పెంపు!
పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ (DoPPW) మే 30న ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గ్రాట్యుటీ పరిమితిని రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచారు.
Date : 17-12-2024 - 11:30 IST -
#Business
8th Pay Commission: ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్.. జీతం రూ. 34 వేల వరకు పెరిగే ఛాన్స్!
7వ వేతన సంఘం కింద ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57 ఉపయోగించబడింది. దీంతో కనీస వేతనం రూ.7000 నుంచి రూ.18000కి పెరిగింది. వర్తమానం గురించి మాట్లాడితే.. కేంద్ర ఉద్యోగులకు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57 ప్రకారం జీతం లభిస్తుంది.
Date : 06-12-2024 - 8:10 IST -
#Business
8th Pay Commission: ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న జీతాలు!
8వ వేతన సంఘం ఏర్పాటును ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ మీడియా నివేదికల ప్రకారం.. 2025-26 బడ్జెట్లో దీనిని ప్రకటించవచ్చు.
Date : 23-11-2024 - 9:45 IST -
#Speed News
Railway Employees: రైల్వే ఉద్యోగులకు దీపావళి కానుక.. బోనస్ ఎంతంటే..?
రైల్వే ఉద్యోగుల సంఘం ఈ అభ్యర్థనను ప్రభుత్వం అంగీకరించి నిర్ణయం వారికి అనుకూలంగా వస్తే ఈ దీపావళికి రైల్వే ఉద్యోగులందరికీ కనీసం రూ. 28,200 రూపాయల ప్రయోజనం లభిస్తుంది.
Date : 22-09-2024 - 9:20 IST -
#Speed News
DA Hike: డియర్నెస్ అలవెన్స్ అంటే ఏమిటి..? ఉద్యోగులకు ప్రయోజనం ఉంటుందా..?
హోలీ పండుగకు ముందు మోడీ ప్రభుత్వం కేంద్ర ఉద్యోగులకు శుభవార్త అందించింది. వాస్తవానికి ఈరోజు గురువారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో డియర్నెస్ అలవెన్స్ (DA Hike)లో 4 శాతం పెంపునకు ఆమోదం లభించింది.
Date : 08-03-2024 - 8:16 IST -
#Speed News
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త.. ఎందుకంటే..?
ప్రభుత్వం మార్చిలో కేంద్ర ఉద్యోగుల భత్యాన్ని 4 శాతం (DA Hike) పెంచవచ్చు. 4 శాతం పెంపు తర్వాత డీఏ, డీఆర్లు 50 శాతం దాటుతాయి.
Date : 24-02-2024 - 8:15 IST -
#India
Employees Strike: సమ్మెలో 5 లక్షల మంది ఉద్యోగులు.. ఎక్కడంటే..?
ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్ణాటక ప్రభుత్వంపై భారీ పిడుగు పడింది. తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ దాదాపు 5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు నేటి నుంచి సమ్మె (Employees Strike) చేపట్టనున్నారు.
Date : 01-03-2023 - 10:45 IST -
#India
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్… పెనాల్టీలు, పెన్షన్ నిలివేత ఆర్డర్లు!?
7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగం అంటే హాయిగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా చేసే ఉద్యోగం అని అందరికీ తెలుసు. అయితే ఏ తప్పు చేసినా ఏమీ కాదు అనే భావన ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉండగా..
Date : 31-10-2022 - 9:46 IST -
#India
Tax Relief: కేంద్ర ఉద్యోగులకు శాలరీ ఏరియర్స్ పై నో ట్యాక్స్.. ఇందుకోసం ఏం చేయాలంటే ?!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ !! వారి జీతాల్లో బకాయిలు ఉంటే.. వాటికి పన్ను కట్టాల్సిన పని లేదు.
Date : 26-08-2022 - 8:00 IST