70 Properties
-
#India
Mumbai News: ముంబైలో ఈడీ దూకుడు.పట్టుబడ్డ ఆస్తులు 315 కోట్లు
ముంబై వ్యాప్తంగా ఈడీ చర్యలు చేపట్టింది. దాడిలో 70 ఆస్తులు జప్తు చేయబడ్డాయి. ఆస్తుల విలువ సుమారు 315 కోట్లు. రాజ్మల్ లఖిచంద్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్ఎల్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు మన్రాజ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఇతర బ్యాంకు మోసం కేసుల్లో ఈ సీజ్ జరిగింది.
Date : 15-10-2023 - 2:34 IST