7 References
-
#Andhra Pradesh
TDP : టీడీపీ తరఫున సీఈసీకి 7 ముఖ్య సూచనలు..ఎస్ఐఆర్పై ఆందోళనలపై స్పష్టత కోరిన నేతలు
ఈ సమావేశంలో పాల్గొన్న నేతల్లో టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, నేత కూన రవికుమార్ తదితరులు ఉన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని, ఓటర్ల హక్కులు హరించబడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు సీఈసీకి విజ్ఞప్తి చేశారు.
Published Date - 03:07 PM, Tue - 15 July 25