50 Lakh Houses
-
#Andhra Pradesh
TDP : లోకేష్ పర్యవేక్షణలో 18 రోజుల్లో 50 లక్షలకు పైగా ‘తొలి అడుగు – డోర్ టు డోర్’ కార్యక్రమం
TDP : తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘సుపరిపాలనలో తొలి అడుగు – డోర్ టు డోర్’ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన పొందుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి చేరుకుని, కూటమి ప్రభుత్వం ఏడాది పాలన విజయాలను ప్రజలకు వివరించడం జరుగుతోంది
Published Date - 07:19 PM, Sat - 19 July 25