5 Students Drowned
-
#Speed News
Krishna River: కృష్ణాజిల్లాలో విషాదం..ఈతకు వెళ్లి ఐదుగురు విద్యార్థులు మృతి
కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం ఏటూరి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఐదుగురు విద్యార్థులు సోమవారం కృష్ణానదిలో ఈతకు వెళ్లి గల్లంతైయ్యారు.
Published Date - 12:46 PM, Tue - 11 January 22