40 Nigerians
-
#Speed News
Ranga reddy : ఫామ్హౌస్లో సోదాలు.. పోలీసుల అదుపులో 40 మంది నైజీరియన్లు
వీరిలో కొంతమంది విద్యార్థులుగా ఉండవచ్చని ప్రాథమిక సమాచారం. పోలీసులకు ముందుగానే సమాచారం అందిన నేపథ్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, శనివారం అర్ధరాత్రి సమయంలో ఫామ్ హౌస్ను చుట్టుముట్టి దాడి చేశారు. పార్టీలో గంజాయి, ఎల్ఎస్డీ వంటి మాదక పదార్థాలు వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు.
Date : 15-08-2025 - 1:29 IST