3 Dead
-
#India
Naxal Attack: ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. ముగ్గురు పోలీసులు మృతి
ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకు, నక్సలైట్లకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో జిల్లా రిజర్వ్ గ్రూప్ (డిఆర్జి)కి చెందిన ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. శనివారం ఉదయం జాగరగుండ సమీపంలోని ఆశ్రమ పారా వద్ద ఎన్కౌంటర్ జరిగినట్లు చెబుతున్నారు.
Date : 25-02-2023 - 12:14 IST -
#Andhra Pradesh
Road Accident: ఏలూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
ఆంధ్రప్రదేశ్ లో మహాశివరాత్రి రోజు విషాదం నెలకొంది. ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. పూళ్ల దగ్గర ఆగి ఉన్న బైకులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
Date : 18-02-2023 - 2:53 IST -
#Speed News
Road Accident: మల్కాపురం వద్ద రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
యాదాద్రి భువనగిరి జిల్లాలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident)లో ముగ్గురు మృతి చెందారు. ప్రైవేట్ బస్సు, ఆటో ఢీకొన్న ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Date : 16-02-2023 - 11:27 IST -
#Speed News
Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి
అమెరికా (America)లో మరోసారి కాల్పుల ఘటన తెరపైకి వచ్చింది. మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ (Michigan State University)లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా, ఐదుగురు గాయపడ్డారు. అమెరికాలో గన్ కల్చర్ వల్ల ప్రతిరోజూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.
Date : 14-02-2023 - 11:57 IST -
#India
Road Accident: పశ్చిమ బెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
పశ్చిమ బెంగాల్లోని సిలిగురి సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident)లో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. మృతి చెందిన వారిని ప్రశాంత్ సాహా (50), బపన్ ఘోష్ (35), రీటా సాహా (35)గా గుర్తించగా.. గాయపడినవారు ముక్తి సాహా, గోపాల్ కర్, మృదుల్ సాహాగా గుర్తించారు.
Date : 07-02-2023 - 7:10 IST -
#World
Russia: ముగ్గురిని కాల్చి చంపి.. ఆ తర్వాత ఆత్మహత్య..!
రష్యాలోని క్రిమ్స్క్ పట్టణంలో 66 ఏళ్ల వృద్ధుడు దారుణానికి ఒడిగట్టాడు.
Date : 25-11-2022 - 3:31 IST -
#Telangana
HYD : ఔటర్ రింగ్ రోడ్డు పై ఘోర ప్రమాదం…కారును ఢీకొన్న కంటైనర్ ముగ్గురు మృతి..!!
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు పై అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంతో వస్తున్న వింగర్ వాహనం కంటైనర్ ను వెనకాల నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. శ్రీశైలం దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా మేడ్చల్ రిగ్ రోడ్డు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మరణించినవారంతా సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల కు చెందినవారిగా గుర్తించారు. సమాచారం […]
Date : 31-10-2022 - 9:39 IST