2027 Godavari Pushkaralu
-
#Andhra Pradesh
Godavari Pushkaralu : గోదావరి పుష్కరాలు కు ముహూర్తం ఫిక్స్!
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలు–2027 నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 26వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు గోదావరి పుష్కరాలను నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.. మొత్తం 12 రోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయి. పుష్కరాల తేదీల నిర్ణయంలో తిరుమల జ్యోతిష్య సిద్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ ఇచ్చిన జ్యోతిష్య అభిప్రాయాన్ని ప్రామాణికంగా తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పుష్కరాల నిర్వహణపై కమిషనర్ సమర్పించిన నివేదికకు ప్రభుత్వం ఆమోదం […]
Date : 13-12-2025 - 11:18 IST -
#Andhra Pradesh
Pink Tiolets In Rajamahendravaram : మహిళల కోసం ప్రత్యేక టాయిలెట్లు…వసతులు చూస్తే షాకే!
రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ నగరంలో మహిళల కోసం గులాబీ రంగు టాయిలెట్లను ఏర్పాటు చేసింది. అందులో వసతులు చూస్తే మిరే షాక్ అవుతారు..
Date : 10-03-2025 - 3:18 IST -
#Andhra Pradesh
Godavari Pushkaralu : 2027 గోదావరి పుష్కరాలు ఘనంగా జరుపుతాం – మంత్రి కందుల
Godavari Pushkaralu 2027 : గోదావరి పుష్కరాలు ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే పవిత్ర వేడుక, ఇందులో భక్తులు గోదావరి నదిలో పవిత్ర స్నానాలు చేస్తారు. ఈ పుష్కరాలు భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గోదావరి నది తీరంలోని క్షేత్రాలలో చాలా ఘనంగా జరుపుకుంటారు
Date : 29-10-2024 - 4:13 IST