2021
-
#India
Govt Report: పులుల మరణాల సంఖ్య పెరుగుతోంది!
2020లో 106 మరణాలు సంభవించగా, 2021లో మధ్యప్రదేశ్లో అత్యధికంగా (42) పులుల మరణాలు సంభవించాయని, 2020లో పులుల మరణాలు 127 నమోదయ్యాయని ప్రభుత్వ లెక్కల్లో తేలింది.
Published Date - 03:41 PM, Sat - 5 February 22