200 Trains Cancel
-
#India
200 Trains Cancel: ఢిల్లీలో G20 శిఖరాగ్ర సమావేశం.. 200 రైళ్లు రద్దు చేసిన భారతీయ రైల్వే
జీ20 సదస్సులో దేశంలోని పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. G20 శిఖరాగ్ర సమావేశం (G20 Summit) 2023 సెప్టెంబర్ 8 నుండి 10 వరకు ఢిల్లీలో జరుగుతుంది. G20 సమ్మిట్ కారణంగా 200 రైళ్లను రద్దు (200 Trains Cancel) చేసినట్లు భారతీయ రైల్వే తెలిపింది.
Published Date - 08:29 AM, Sun - 3 September 23