17 Labourers Dead
-
#India
17 Labourers Dead : నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి కూలి.. 17 మంది కార్మికుల మృతి
17 Labourers Dead : మిజోరాం రాజధాని ఐజ్వాల్ లో ఘోరం జరిగింది. ఐజ్వాల్ సమీపంలోని సాయిరంగ్ వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి ఇవాళ (బుధవారం) ఉదయం 10 గంటలకు కూలిపోయింది.
Published Date - 12:56 PM, Wed - 23 August 23