10 Constituencies
-
#Telangana
KTR : సత్యమేవ జయతే ..ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన కేటీఆర్
సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పులో, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత విషయంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మూడు నెలల లోపు నిర్ణయం తీసుకోవాలని స్పష్టంగా పేర్కొంది. ఈ తీర్పుపై స్పందించిన కేటీఆర్ భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడిన తీర్పు ఇది. న్యాయస్థానం తీర్పును గౌరవిస్తున్నాం.
Published Date - 02:09 PM, Thu - 31 July 25