000 Crore Project
-
#Andhra Pradesh
CBN : నేడు రూ.13 వేల కోట్ల ప్రాజెక్ట్ కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యావరణ హిత ఇంధన వనరుల హబ్గా మారుతున్న తరుణంలో, కాకినాడలో ఏర్పాటు కానున్న గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఒక మైలురాయిగా నిలవనుంది. సుమారు 495 ఎకరాల విస్తీర్ణంలో, రూ. 13,000 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మించనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు
Date : 17-01-2026 - 11:19 IST