HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Sports
  • >Pm Modi Meet Olympic Athletes 15 August

PM Modi Meet Athletes: భార‌త అథ్లెట్ల‌తో ప్ర‌ధాని మోదీ..!

ఎర్రకోటలో తన ప్రసంగాన్ని ముగించిన తర్వాత ప్రధాని మోదీ తన నివాసంలో ఒలింపిక్ అథ్లెట్లందరితో సమావేశం కానున్నారు.

  • By Gopichand Published Date - 09:49 AM, Thu - 15 August 24
  • daily-hunt
PM Modi
PM Modi

PM Modi Meet Athletes: ప్రధాని నరేంద్ర మోదీ 15 ఆగస్టు 2024న అంటే భారతదేశ 78వ స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రత్యేక సందర్భంలో పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న‌ 117 మంది అథ్లెట్లతో కూడిన భారత బృందంతో ప్రధాని మోదీ (PM Modi Meet Athletes) సమావేశం కానున్నారు. పతక విజేతలతో సహా క్రీడాకారులందరికీ ఆహ్వానాలు పంపారు. ఇది మాత్రమే కాదు మొత్తం భారత బృందాన్ని కూడా ప్రధానమంత్రి నివాసాన్ని సందర్శించాలని ఆహ్వానించారు.

ఎర్రకోటలో తన ప్రసంగాన్ని ముగించిన తర్వాత ప్రధాని మోదీ తన నివాసంలో ఒలింపిక్ అథ్లెట్లందరితో సమావేశం కానున్నారు. కోవిడ్ మహమ్మారి కారణంగా 2020 టోక్యో ఒలింపిక్ క్రీడలు 2021లో నిర్వ‌హించారు. ఇక్కడ భారత జట్టు మొత్తం 7 పతకాలను గెలుచుకుంది. ఆ సమయంలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ మొత్తం ఒలింపిక్ బృందంతో ప్రత్యేకంగా సమావేశమై ఆటగాళ్లతో విందు కూడా చేశారు.

Also Read: PM Modi : భారతీయులంతా తలుచుకుంటే వికసిత భారత్ సాధ్యమే : ప్రధాని మోడీ

2021లో టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లిన అథ్లెట్లందరితో ప్రధాని మోదీ డిన్నర్ చేశారు. ఈసారి తన ప్రసంగం ముగించుకుని 12 గంటల తర్వాత అథ్లెట్లతో ప్రధాని భేటీ కానున్నారు. ఇటువంటి పరిస్థితిలో ప్రధానమంత్రి భారత జట్టులోని అథ్లెట్లందరితో కలిసి భోజనం చేయవచ్చు. టీ సిప్ చేస్తూ చూడవచ్చు. చివరిసారిగా ప్రధాని మోదీ అథ్లెట్లను కలిసినప్పుడు వారి ఫొటోలు చర్చనీయాంశమయ్యాయి. నీరజ్ చోప్రా నుండి జావెలిన్ త్రో గురించి అడిగి తెలుసుకున్నారు.

117 మంది అథ్లెట్లతో కూడిన భారత బృందం ఒలింపిక్స్‌లో పాల్గొంది

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. షూటింగ్‌లో భారత్ అత్యధిక పతకాలు సాధించింది. షూటింగ్‌లో మను భాకర్ 1 కాంస్యం, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్ సింగ్ కూడా మనుతో కలిసి కాంస్యాన్ని పంచుకున్నారు. స్వప్నిల్ కుసాలే తన ఒలింపిక్ అరంగేట్రంలోనే కాంస్య పతకాన్ని కూడా సాధించాడు. వీరితో పాటు రెజ్లింగ్, భారత హాకీ జట్టు కాంస్యం సాధించారు. భారత్‌కు రజత పతకాన్ని తెచ్చిపెట్టిన ఏకైక అథ్లెట్ నీరజ్ చోప్రా. ఈ క్రీడాకారులందరికీ ప్రధాని మోదీ ఫోన్ లేదా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • independence day
  • Olympic Athletes
  • Paris Olympics 2024
  • pm modi
  • sports news

Related News

Tensions in India-US relations: Modi absent from UN meetings!

PM Modi : భారత్‌–అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు : ఐరాస సమావేశాలకు మోడీ గైర్హాజరు!

అందులో భాగంగా, సెప్టెంబరు 9 నుంచి ప్రారంభం కానున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) సమావేశాలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకాకపోవచ్చని సమాచారం. ఇది UNGA 80వ సెషన్‌గా జరుగుతోంది. ఈ సమావేశాల్లో 23 నుంచి 29 తేదీల మధ్య ప్రపంచ దేశాధినేతల అత్యున్నత స్థాయి చర్చలు జరుగుతాయి.

  • Yograj Singh

    Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

  • Ross Taylor

    Ross Taylor: స్టార్ క్రికెట‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. రిటైర్మెంట్ వెన‌క్కి!

  • Team India New Sponsor

    Team India New Sponsor: బీసీసీఐకి కొత్త స్పాన్స‌ర్‌.. రేసులో ప్ర‌ముఖ కార్ల సంస్థ‌!

  • Hardik Pandya

    Hardik Pandya: ఆసియా క‌ప్‌కు ముందు స‌రికొత్త లుక్‌లో హార్దిక్ పాండ్యా!

Latest News

  • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

  • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

  • CM Revanth Reddy : నిమజ్జనంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

  • Maharashtra : శృంగారానికి ఒప్పుకోలేదని కాబోయే భార్యను రేప్ చేసి హతమార్చాడు

  • AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd