HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Pcb Files Complaint To Icc Regarding Ahmedabad Crowd Behaviour

PCB Files Complaint: అభిమానుల ప్రవర్తనపై ఐసీసీకి ఫిర్యాదు చేసిన పాక్..!

అహ్మదాబాద్ స్టేడియంలో అభిమానుల ప్రవర్తనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు (PCB Files Complaint) చేసింది.

  • Author : Gopichand Date : 18-10-2023 - 7:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pakistan Cricket Board
Pakistan Cricket Board

PCB Files Complaint: అహ్మదాబాద్ స్టేడియంలో అభిమానుల ప్రవర్తనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు (PCB Files Complaint) చేసింది. ఇటీవల అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ జట్లు ముఖాముఖి తలపడ్డాయి. స్టేడియంలో ఉన్న అభిమానులు పాక్ ఆటగాళ్లపై ఆట స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించారని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పేర్కొంది. అయితే ఈ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీ దృష్టికి తీసుకెళ్లింది.

భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ముగిసిన తర్వాత సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అయ్యాయి. ఒక వీడియోలో మహ్మద్ రిజ్వాన్, పాకిస్తాన్ ఆటగాళ్లను చూసిన అభిమానులు జై శ్రీరామ్ నినాదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదే సమయంలో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మా ఆటగాళ్లను సరిగా చూడలేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పేర్కొంది.

Also Read: Cricket World Cup 2023 : వరల్డ్ కప్ లో మరో సంచలనం..సఫారీలకు నెదర్లాండ్స్ షాక్

We’re now on WhatsApp. Click to Join.

వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్‌ ఎనిమిదోసారి విజయం

కాగా, భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ గురించి మాట్లాడుకుంటే భారత్‌.. పాకిస్థాన్‌ను సులభంగా ఓడించింది. పాక్ జట్టు భారత జట్టుకు 192 పరుగుల విజయ లక్ష్యం ఇచ్చింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు కేవలం 30.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు పాకిస్థాన్‌పై వరుసగా ఎనిమిదోసారి విజయం సాధించింది. వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టును పాక్ జట్టు ఎన్నడూ ఓడించలేకపోయింది. ఇప్పుడు బంగ్లాదేశ్ సవాల్‌ను భారత జట్టు ఎదుర్కోనుంది. అక్టోబరు 19న పూణెలో భారత్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగనుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ahmedabad
  • Crowd Behaviour
  • ICC World Cup 2023
  • ind vs pak
  • PCB Files Complaint
  • world cup 2023

Related News

    Latest News

    • సంక్రాంతి సెలవుల ఎఫెక్ట్ : కిటకిటలాడుతున్న బస్టాండ్లు , రైల్వే స్టేషన్లు

    • వాల్ నట్స్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

    • జల వివాదాలపై సంయమనం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి

    • జియో ఐపీఓ: 2.5% వాటా విక్రయించే యోచనలో రిలయన్స్‌!

    • ఉక్రెయిన్ పై మిసైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడ్డ రష్యా

    Trending News

      • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

      • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

      • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

      • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

      • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd